more than

  • Home
  • చిన్న దేశానికి అతి పెద్ద విపత్తు – 670 మందికి పైగా సజీవ సమాధి

more than

చిన్న దేశానికి అతి పెద్ద విపత్తు – 670 మందికి పైగా సజీవ సమాధి

May 27,2024 | 10:14

పపువా న్యూ గినియాలో భారీగా విరిగిపడ్డ కొండచరియలు న్యూయార్క్‌ : దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలోని చిన్న దేశమైన పపువా న్యూ గినియా నేడు అతిపెద్ద విపత్తులోచిక్కుకుంది. రెండు…

Landslides – కొండచరియలు విరిగిపడి 100 మందికిపైగా మృతి

May 24,2024 | 12:35

పాపువా న్యూగునియా : గ్రామంలోని కొండచరియలు విరిగిపడి సుమారు 100మందికిపైగా మృతి చెందిన ఘోర ఘటన శుక్రవారం పాపువా న్యూ గునియాలో జరిగింది. ఆస్ట్రేలియా బ్రాడ్‌ కాస్టింగ్‌…

2 లక్షలకు పైగా ఖాతాలు తొలగించిన ఎక్స్‌

Apr 15,2024 | 09:42

న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌) భారత్‌లో సుమారు 2 లక్షలకు పైగా ఖాతాలను తొలగించింది. ఐటీ నియమాలు 2021 ఉల్లంఘన…

30 వేలు దాటిన పాలస్తీనా మృతులు

Mar 8,2024 | 10:53

గాజా : గతేడాది అక్టోబరు 7 నుండి గాజాలో ఇజ్రాయిల్‌ ప్రారంభించిన యుద్ధంలో ఇప్పటివరకు 30,800మంది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక…

నేడు రామ్‌లల్లా ప్రతిష్ఠ – వందకుపైగా సోషల్‌ మీడియా అకౌంట్ల బ్లాక్‌

Jan 22,2024 | 11:17

అయోధ్యలోబహుళంచెల భద్రత తీర్పిచ్చిన ఐదుగురిలో నలుగురు న్యాయమూర్తులు దూరం సెలవుపై వెనక్కి తగ్గిన ఎయిమ్స్‌ అయోధ్య : అయోధ్యలో సోమవారం రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బహుళ…

అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలి : సోమనాథ్‌

Jan 5,2024 | 12:40

తెలంగాణ : అంతరిక్ష రంగంలో మరిన్ని స్టార్టప్‌లు, పరిశ్రమలు రావాలని ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్‌ జెఎన్‌టియులో నిర్వహించిన స్నాతకోత్సవంలో సోమనాథ్‌కు గౌరవ డాక్టరేట్‌ను…

పేటిఎం ఉద్యోగులు వెయ్యిమందిపై వేటు

Dec 26,2023 | 09:29

ముంబయి : ప్రముఖ పిన్‌టెక్‌ కంపెనీ పేటిఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ఉద్యోగులను భారీగా ఇంటికి పంపించింది. పేటిఎంలో పనిచేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులపై…

మూల హిందూత్వ మరింత సంఘటితం

Dec 11,2023 | 10:18

మీడియాపై నియంత్రణ, ధనబలంతో బిజెపి గెలుపు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సిపిఎం పొలిట్‌బ్యూరో క్రిమినల్‌ చట్టాల బిల్లులను సభా సంఘానికి పంపాలి జమ్ముకాశ్మీర్‌లో తక్షణమే ఎన్నికలు జరిపించండి…

డెత్‌జోన్‌గా గాజా – 24 గంటల్లో 700 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి

Dec 4,2023 | 11:54

గాజా : ఇజ్రాయిల్‌ నరమేధంతో గత 24 గంటల్లో గాజాలో 700మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని ప్రభుత్వ మీడియా కార్యాలయ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు. 15లక్షల మందికి…