విశాఖలో మున్సిపల్ కార్మికుల సభ
ప్రజాశక్తి-విశాఖ : మున్సిపల్ కార్మికులు 16 రోజులుగా నిర్వహించిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ క్రమంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర మున్సిపల్ కార్మికులు…
ప్రజాశక్తి-విశాఖ : మున్సిపల్ కార్మికులు 16 రోజులుగా నిర్వహించిన సమ్మె తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ క్రమంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర మున్సిపల్ కార్మికులు…
ఏలూరు : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ …. మున్సిపల్ కార్మికులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త సమ్మె బుధవారంతో 16వ రోజుకు చేరింది. ఈరోజు ఉదయం…
– సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ – 15వ రోజుకు చేరిన ఆందోళనలు ప్రజాశక్తి-యంత్రాంగం:ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు వివిధ రూపాల్లో నిరసన…
ప్రజాశక్తి-విజయవాడ : సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన కలెక్టరేట్ ఆందోళన విజయవాడలో ఉద్రిక్తతలకు దారి తీసింది. బందర్ రోడ్డులో మున్సిపల్ కార్మికుల డిమాండ్ల కోసం చేస్తున్న…
ప్రజాశక్తి-విజయవాడ : కార్మిక, ఉద్యోగ సమ్మెలకు మద్దతుగా విజయవాడ బాలోత్సవ భవనంలో సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్మా రద్దు చేయాలని, అంగన్వాడీ, మున్సిపల్, సర్వశిక్షా…
– అధికారులను అడ్డగించిన పారిశుధ్య కార్మికులు – పలు జిల్లాల్లో అరెస్టు – 8న కలెక్టరేట్ల ముట్టడి ప్రజాశక్తి – యంత్రాంగం: సమస్యలు పరిష్కరించాలని 12 రోజులుగా…
ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని మున్సిపల్ కార్మికులు తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారంతో 11వ…
పోటీకార్మికులను రాష్ట్రవ్యాప్తంగా అడ్డగింత కొనసాగుతున్న సమ్మె ప్రజాశక్తి- యంత్రాంగం : మున్సిపల్ కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా సమ్మెలో ఉన్న…
– పోటీ కార్మికులను అడ్డుకున్న మున్సిపల్ కార్మికులు – సూళ్లూరుపేటలో ఐదుగురిపై బైండోవర్ కేసులు ప్రజాశక్తి- యంత్రాంగం :సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వం,…