పౌరసత్వ సవరణ చట్టం అమలు.. రూల్స్ నోటిఫై చేసిన హౌం శాఖ
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ చట్టం 2019…
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సీఏఏ చట్టం 2019…
శ్రీనగర్ : కిరు జలవిద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంటిపై సీబీఐ దాడులు జరిపింది. దాదాపు 100 మంది అధికారులు మాలిక్ ఇల్లు,…
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్కు మిలిటరీ కార్గో నౌకలోకి ఆయుధాలను లోడింగ్ చేసేందుకు జల రవాణా కార్మికులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. పదకొండు ఓడరేవుల్లోని 3,500 కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాటర్…
న్యూఢిల్లీ : దౌత్యపరంగా భారత్ భారీ విజయాన్ని సాధించింది. గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన ఎనిమిది మంది భారత నేవీ అధికారులను ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో…
రోజంతా జోరుగా ప్రచారం పాట్నా: బీహార్లో మళ్లీ రాజకీయ రంగులు మారుతు న్నాయి. రాజకీయ నిలకడలేనితనానికి మారుపేరుగా మారిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మళ్లీ బిజెప పంచన…
అయోధ్య : అయోధ్యలో నేడు (సోమవారం) ప్రధాని మోడీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. మధ్యాహ్నం 12.20 నుంచి 12.30 గంటల మధ్య సమయంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది.…
గౌహతి : అస్సాం గతంలో మయన్మార్లో భాగంగా ఉండేదని ప్రముఖ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత్…
ప్రజాశక్తి -కలకడ :పరిషత్ ఉన్నత పాఠశాల కోనలో ఎనిమిదవ తరగతి చదువుతున్న జైనాబ్ ఖానం జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడెం చంగల్…