pavan kalyan

  • Home
  • పవన్‌ కల్యాణ్‌కు షాక్‌.. క్రిమినల్‌ కేసు నమోదు

pavan kalyan

పవన్‌ కల్యాణ్‌కు షాక్‌.. క్రిమినల్‌ కేసు నమోదు

Feb 18,2024 | 11:22

ప్రజాశక్తి-అమరావతి : జనసేన అధినేత పవన్‌పై గుంటూరులో క్రిమినల్‌ కేసు నమోదైంది. దీంతో, కోర్టు ఎదుట హాజరు కావాలని జిల్లా జడ్జి శరత్‌బాబు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరాల…

పొత్తులపై కేడరుకు పవన్‌ కీలక సూచనలు

Feb 10,2024 | 14:32

ప్రజాశక్తి-అమరావతి: ఎన్నికల పొత్తులపై ఎలాంటి కామెంట్లు చేయొద్దని కేడరుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచించారు. జన హితం, రాష్ట్ర సమగ్రాభివద్ధికే జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని…

పవన్‌కు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ..

Feb 5,2024 | 16:12

ప్రజాశక్తి-అమరావతి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య బహిరంగ లేఖ రాశారు.. వైసిపిని అధికారం నుంచి దించడమంటే చంద్రబాబును అధికారంలోకి తేవటమా?…

చంద్రబాబుతో పవన్‌ భేటీ.. జనసేన పోటీ చేసే స్థానాలపై నేడు స్పష్టత?

Feb 4,2024 | 14:35

అమరావతి: రానున్న ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చర్చించారు. ఆదివారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్‌ వెళ్లారు. జనసేన పోటీ…

అంగన్వాడీల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించాలి : పవన్‌ కల్యాణ్‌

Jan 22,2024 | 15:06

ప్రజాశక్తి-అమరావతి: సమస్యలు పరిష్కరించాలంటూ 42 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌…

ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశాం : చంద్రబాబు, పవన్‌

Jan 10,2024 | 08:26

ముగిసిన సీఈసీ సమీక్ష.. ప్రజాశక్తి-విజయవాడ:  కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ప్రతినిధులతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్‌…

సీఈసీ సమీక్ష.. పాల్గొన్న రాజకీయ పార్టీలు

Jan 9,2024 | 11:53

ప్రజాశక్తి-విజయవాడ: కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్నికల సంఘం ప్రతినిధులతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌లు, వైసిపి ఎంపీ…

‘ఓజీ’ మాదే

Jan 8,2024 | 18:41

పవన్‌కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ఓజీ’. డి.వి.వి దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంపై కొన్ని రోజులుగా రూమర్లు వస్తున్నాయి. సినిమా నిర్మాణ బాధ్యతలు వేరే…

యువగళం సభ కోసం విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్

Dec 20,2023 | 15:53

ప్రజాశక్తి-విశాఖ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర డిసెంబరు 18న ముగిసింది. ఈ నేపథ్యంలో, నేడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల…