pavan kalyan

  • Home
  • పవన్‌ కల్యాణ్‌ను కలిసిన రఘురామ కృష్ణంరాజు

pavan kalyan

పవన్‌ కల్యాణ్‌ను కలిసిన రఘురామ కృష్ణంరాజు

Apr 9,2024 | 23:25

ప్రజాశక్తి-పిఠాపురం(కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పవన్‌కల్యాణ్‌ను నరసాపురం ఎంపి, టిడిపి నేత రఘురామకృష్ణంరాజు మంగళవాకం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు…

జనసేన పాలకొండ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ

Apr 9,2024 | 23:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాలకొండ నియోజకవర్గ అభ్యర్థిని జనసేన ప్రకటించింది. టిడిపి నుంచి ఇటీవల పార్టీలో చేరిన నిమ్మక జయకృష్ణను అభ్యర్థిగా వెల్లడించింది. ఈ మేరకు జనసేన…

కూటమిలో అలకలు…అసంతృప్తులు

Apr 9,2024 | 07:37

 పొత్తుతో టిడిపికి మూడు అసెంబ్లీ, ఎంపీ స్థానం లాస్‌  వైసిపిలో మూడు ఎమ్మెల్యే, ఎంపీ సిట్టింగ్‌ల మార్పు ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి లోక్‌సభ…

జనసేనకు చిరంజీవి భారీ విరాళం

Apr 8,2024 | 17:51

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించారు. రూ.5 కోట్ల చెక్‌ను ఇవాళ జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు అందజేశారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో…

నేడు అనకాపల్లిలో పవన్ పర్యటన

Apr 7,2024 | 10:53

ప్రజాశక్తి-అనకాపల్లి : వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు అనకాపల్లిలో పర్యటించనున్నారు. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ జనసేన తరపున బరిలో ఉన్నారు.…

మళ్లీ ప్రచార బరిలోకి పవన్‌ కల్యాణ్‌

Apr 5,2024 | 17:33

ప్రజాశక్తి-అమరావతి : జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ఆపుకుని హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఆయన కోలుకున్న నేపథ్యంలో, మళ్లీ…

అవనిగడ్డ జనసేన సీటు మండలికే

Apr 4,2024 | 20:53

రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జనసేన పార్టీ మరో రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇటీవల టిడిపి…

అస్వస్థతకు గురైన పవన్‌ కల్యాణ్‌

Apr 3,2024 | 21:59

– తెనాలి, నెలిమర్ల పర్యటన రద్దు ప్రజాశక్తి – తెనాలి, నెల్లిమర్ల :జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో…

పిఠాపురం అభివృద్ధి బాధ్యత నాదే : పవన్‌ కల్యాణ్‌

Apr 1,2024 | 20:27

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : పిఠాపురం ప్రజలకు తానెప్పుడూ అందుబాటులో ఉంటానని, పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి తన బాధ్యత అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. కాకినాడ జిల్లా…