Rajasthan

  • Home
  • రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు సోనియా..?

Rajasthan

రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు సోనియా..?

Feb 14,2024 | 21:37

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధమైంది! రాజస్థాన్‌ నుంచి ఆమె ఎన్నికల బరిలో నిలుస్తారని తెలుస్తోంది.…

కోటాలో కొనసాగుతున్న విద్యార్థుల మరణాలు.. జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య

Feb 13,2024 | 12:22

కోటా : రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల మరణాలు కొనసాగుతున్నాయి. 12వ తరగతి చదువుతూనే జేఈఈకి శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి   తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే…

రాజస్థాన్‌లో దారుణం – 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారం

Feb 12,2024 | 09:55

అంగన్‌వాడీ ఉద్యోగాల ఆశచూపి వంచన జోధ్‌పుర్‌ : రాజస్థాన్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేదరికం, నిరుద్యోగ రక్కసి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో 20 మంది…

రాజస్థాన్‌లో బిజెపికి ఎదురుదెబ్బ

Jan 9,2024 | 09:58

ఉప ఎన్నికలో మంత్రి ఓటమి జైపూర్‌ : రాజస్థాన్‌లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల రోజులు కూడా గడవక ముందే బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.…

కోటా రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పిన పాసింజర్‌ రైలు

Jan 6,2024 | 10:32

కోటా : రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జోధ్‌పూర్‌-భోపాల్‌ పాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. కోటా రైల్వే స్టేషన్‌లోని నాల్గోవ నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఈ…

కదులుతున్న బస్సులో.. బాలికపై సామూహిక అత్యాచారం

Dec 18,2023 | 10:33

కాన్పూర్‌ నుంచి జైపూర్‌కు వెళ్తున్న సమయంలో డ్రైవర్ల ఘాతుకం ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటనన్యూఢిల్లీ : దాదాపు 11 ఏళ్ల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో చోటు…

రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్‌ శర్మ

Dec 13,2023 | 08:51

 జైపూర్‌ :  మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్‌లాల్‌ శర్మను రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా బిజెపి ప్రకటించింది. మంగళవారం జైపూర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే…

రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షుడి హత్య కేసు.. నిందితుల అరెస్టు 

Dec 10,2023 | 12:15

 న్యూఢిల్లీ :   రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి   హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం  అదుపులోకి తీసుకున్నారు. సుఖ్‌దేవ్‌ హత్య కేసులో…

సిఎంలను ప్రకటించడంలో బిజెపి జాప్యం చేస్తోంది : అశోక్‌ గెహ్లాట్‌ విమర్శ

Dec 9,2023 | 13:44

  జైపూర్‌ : మూడు రాష్ట్రాల సిఎంలను ప్రకటించడంలో బిజెపి జాప్యం చేస్తోందని రాజస్తాన్‌ మాజీ సిఎం అశోక్‌ గెహ్లాట్‌ విమర్శించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల…