Rajasthan

  • Home
  • కర్ణిసేన నేత హత్యతో రాజస్థాన్‌లో ఉద్రిక్తత

Rajasthan

కర్ణిసేన నేత హత్యతో రాజస్థాన్‌లో ఉద్రిక్తత

Dec 6,2023 | 21:49

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జైపూర్‌ : రాజస్థాన్‌లో బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన అధ్యక్షులు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేది దారుణహత్య నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా…

రాజ్‌పుత్‌ అధ్యక్షుడు హత్య.. రాజస్థాన్‌లో ఆందోళనలు

Dec 6,2023 | 11:41

జైపూర్‌ :   ప్రముఖ రాజ్‌పుత్‌ నేత సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగమేడి హత్యకు నిరసనగా బుధవారం ఆయన మద్దతుదారులు రాజస్థాన్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలంటూ…

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి – పెరిగిన మతోన్మాద శక్తుల ప్రమాదం

Dec 4,2023 | 10:18

మూడు రాష్ట్రాల్లో పభుత్వ వ్యతిరేక వెల్లువ రెట్టించిన పట్టుదలతో పోరాడాలి మితవాద బిజెపిని ఎదుర్కొనేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు రెట్టించిన పట్టుదలతో పోరాడాల్సిన అవసరాన్ని ఈ నాలుగు…

రాజస్థాన్‌లో బిజెపి ముందంజ .. 75 సీట్లతో కాంగ్రెస్‌

Dec 3,2023 | 12:42

న్యూఢిల్లీ :   రాజస్థాన్‌లో బిజెపి 108 సీట్లతో సగం మార్కును దాటగా, కాంగ్రెస్‌ 75 సీట్లతో వెనుకబడి ఉంది. రాజస్థాన్‌లో 199 అసెంబ్లీ స్థానాలు కాగా, అధికారంలోకి…

బస్సు బోల్తాపడి 30 మందకిపైగా గాయాలు

Nov 28,2023 | 15:31

  ప్రతాప్‌గఢ్‌ (రాజస్థాన్‌) : రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో సోమవారం అర్థరాత్రి బస్సు బోల్తాపడింది. ఈ రోడ్డు ప్రమాదంలో దాదాపు 33 మందికి  గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.…

రాజస్థాన్‌లో ప్రశాంతంగా పోలింగ్‌- 68.70 శాతం నమోదు

Nov 26,2023 | 09:11

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోరాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు శనివారం ప్రశాంతగా ముగిసాయి. భారీగా పోలింగ్‌ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 68.70 శాతం…

ఇది మోడీ ఎన్నిక కాదు.. అసెంబ్లీ ఎన్నిక : అశోక్‌ గెహ్లాట్‌

Nov 25,2023 | 14:46

  జైపూర్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారంలోకి వస్తామని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం ఈ రాష్ట్రంలో అసెంబ్లీ…

రాజస్థాన్‌లో పోలింగ్‌ ప్రారంభం

Nov 25,2023 | 09:47

జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్‌ ఈరోజు సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. మొత్తం…

రాజస్థాన్‌ పోలింగ్‌ : మధ్యాహ్నం 3 గంటల వరకు 55.63 శాతం పోలింగ్‌

Nov 25,2023 | 16:36

  జైపూర్‌ : రాజస్థాన్‌లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 55.63 శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక తిజారా జిల్లాలో మధ్యాహ్నం 3…