పతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి : కలెక్టర్
ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు): ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు అని అటువంటి ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వినియోగించుకొవలని కలెక్టర్ డా జి.సృజన పేర్కొన్నారు. గురువారం ఆదోని మున్సిపల్ గ్రౌండ్ నుండి…