raly

  • Home
  • పతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి : కలెక్టర్‌

raly

పతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి : కలెక్టర్‌

Mar 21,2024 | 17:04

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు): ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం ఓటు అని అటువంటి ఆయుధాన్ని ప్రజలందరూ ఖచ్చితంగా వినియోగించుకొవలని కలెక్టర్‌ డా జి.సృజన పేర్కొన్నారు. గురువారం ఆదోని మున్సిపల్‌ గ్రౌండ్‌ నుండి…

సమస్యల పరిష్కారానికి కృషి

Mar 13,2024 | 21:42

ఎపిఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రజాశక్తి-కడప అర్బన్‌ : ప్రభుత్వంతో చర్చించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎపిఎన్‌జిఒ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు…

రాబోయే రోజుల్లో బిజెపి విధానాలను తిప్పుకొట్టాలి

Mar 12,2024 | 16:18

 రైతు, కార్మిక సంఘం నేతలు పిలుపు ప్రజాశక్తి -భీమవరం(పశ్చిమగోదావరి) : దేశానికి అన్నం పెట్టే రైతాంగం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దేశద్రోహుల్లా, ఉగ్రవాదుల్లా కనిపించడం అవివేకమని రైతు…

సామర్లకోటలో సి.ఆర్.పి.ఎఫ్ బలగాల కవాతు

Mar 5,2024 | 15:23

ప్రజాశక్తి – సామర్లకోట(కాకినాడ) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సామర్లకోట పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గాను ప్రజలు స్వేచ్ఛగా,…

హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ

Mar 5,2024 | 15:50

ప్రజాశక్తి – పెద్దాపురం(కాకినాడ) :  మహారాణి కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 5 ఆధ్వర్యంలో రాజీవ్ కాలనీలో నిర్వహిస్తున్న ప్రత్యేక సేవా శిబిరం 5 వ రోజు మంగళవారం…

టిడిపి-జనసేన ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

Mar 2,2024 | 14:44

ప్రజాశక్తి-బి.కొత్తకోట(అన్నమయ్య) : తంబళ్లపల్లె నియోజకవర్గం, బి.కొత్తకోట నుండి పిటిఎం, ములకలచెరువు, తంబళ్లపల్లి, కురబలకోట మండలాల మీదుగా జనసేన – టిడిపి నాయకులు, కార్యకర్తలు శనివారం నిరసన ర్యాలీ…

వసంత రాకను వ్యతిరేకిస్తూ ఉమా బల ప్రదర్శన

Feb 27,2024 | 08:18

ప్రజాశక్తి-మైలవరం (ఎన్‌టిఆర్‌ జిల్లా) : మైలవరం సిట్టింగ్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు టిడిపిలో చేరకముందే ఆ క్యాడర్‌ నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టిడిపి కార్యకర్త చనిపోతే వారి…

బలిజలకు తీరని అన్యాయం.. గాంధీ విగ్రహం ఎదుట నిరసన

Feb 26,2024 | 16:06

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: అసెంబ్లీ ఎన్నికల్లో బలిజలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ బలిజలు రాజకీయ పార్టీలపై బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు ఓఎం రామదాసు ఆగ్రహం వ్యక్తం చేశారు.…

ఇజ్రాయిల్‌ ఊచకోతపై బైడెన్‌ వైఖరిని నిరసిస్తూ వాషింగ్టన్‌లో 4లక్షల మందితో భారీ ర్యాలీ

Jan 17,2024 | 11:01

వాషింగ్టన్‌: పాలస్తీనాకు సంఘీ భావంంగా బైడెన్‌ గుమ్మానికి అతి చేరువలో నాలుగు లక్షల మంది గత వారం చివరిలో మార్చ్‌ నిర్వహించారు. ఫ్రీడమ్‌ ప్లాజా ఇందుకు వేదికగా…