Report

  • Home
  • ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

Report

ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ

Apr 21,2024 | 12:45

అమరావతి : ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి…

ఒక్క శాతం మంది చేతుల్లోనే భారత్‌

Mar 21,2024 | 07:49

వారి గుప్పిటలోనే ఆదాయం, సంపద హామీలు విస్మరించిన బిజెపి దేశంలో నిరంకుశ పాలన ఆదాయ అసమానతలు అధికం వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌ నివేదిక న్యూఢిల్లీ : భారత…

నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువే

Mar 7,2024 | 08:38

 కుటుంబ బాధ్యతలే ప్రధాన కారణం న్యూఢిల్లీ : ‘ఫార్ట్యూన్‌ 500 ఇండియా లిస్ట్‌’లోని కంపెనీల్లో కేవలం 1.6 శాతం సంస్థలకు మాత్రమే మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. తదుపరి…

‘స్థానికత’పై కమిటీ – రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

Feb 20,2024 | 10:05

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర విభజన అనంతరం ఇచ్చిన స్థానికత ఉత్తర్వుల గడువు ఈ ఏడాది జూన్‌ రెండోతేదీతో ముగియనుండటంతో విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల…

కనీసం రూ.50వేల కోట్లు : సిఎంకు అధికారుల నివేదన

Jan 31,2024 | 11:23

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రానున్న రెండు నెలల కాలానికి కనీసం 50 వేల కోట్ల రూపాయలు కావాలని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌…

వ్యవసాయ నిధులు రూ.లక్ష కోట్లు వెనక్కి : అకౌంట్స్‌ ఎట్‌ ఎ గ్లాన్స్‌ నివేదిక వెల్లడి

Jan 19,2024 | 16:51

రైతులకు, వ్యవసాయ రంగానికి తీరని ద్రోహం : ఎఐకెఎస్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసి కార్పొరేట్లపరంగావించడమే కార్యక్రమంగా పెట్టుకున్న మోడీ సర్కార్‌ అసలు…

కార్పొరేట్లే కారణం

Jan 18,2024 | 08:51

ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఐదుగురి సంపద 2020 నుండి రెట్టింపుకు పైగా పెరిగింది. అదే సమయంలో 4.8 బిలియన్ల మంది… అంటే జనాభాలో 60శాతం మంది మరింత…

భారత్‌లో బిజెపి విధానాల ఫలితం : ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌’ నివేదిక

Jan 13,2024 | 11:45

మైనారిటీలపై పెరిగిన హింస మానవ హక్కులపై ప్రభావం జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, విమర్శకులపై దాడులు న్యూఢిల్లీ : గతేడాది దేశంలో బిజెపి ప్రభుత్వ వివక్షాపూరిత పాలన, విభజన…

తెలంగాణలో చలి తీవ్రత అధికం : వాతావరణ శాఖ

Dec 27,2023 | 16:47

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.…