road accident

  • Home
  • బావిలో పడ్డ కారు.. ఇద్దరు అరటి వ్యాపారులు మృతి

road accident

బావిలో పడ్డ కారు.. ఇద్దరు అరటి వ్యాపారులు మృతి

Feb 1,2024 | 16:13

అమరావతి : వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం నుంచి పులివెందులకు కారులో వెళుతుండగా…

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 14 మంది మృతి

Mar 1,2024 | 08:22

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో గురువారం తెల్లవారుజామున పికప్ వాహనం బోల్తా పడడంతో 14 మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు. బద్జార్…

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

Jan 28,2024 | 16:00

ఆళ్ళపల్లి :చేపల మీద మక్కువ ఓ వ్యక్తికి ప్రాణాపాయంగా మారిన ఘటన ఆళ్ళపల్లి మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పైలట్‌ కథనం ప్రకారం.. ముత్తాపురం గ్రామానికి…

కారును ఢీకొన్న ట్రక్కు : ప్రమాదలో ఐదుగురు మృతి

Jan 27,2024 | 13:25

హోషియార్పూర్‌ : పంజాబ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. కారులో చెలరేగిన మంటల వల్ల వారంతా సజీవదహనమయ్యారు. ఈ ఘటన శుక్రవారం…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి.. 13 మందికి గాయాలు

Jan 26,2024 | 15:48

చిలకలూరిపేట : పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బస్‌స్టాప్‌ వద్ద ఆర్టీసీ బస్సు-ఆటో ఢకొీన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. 13…

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

Jan 22,2024 | 08:42

ప్రజాశక్తి-పూసపాటిరేగ (విజయనగరం జిల్లా):ద్విచక్ర వాహనం, ట్రాక్టర్‌ ఢకొీని అన్నదమ్ములు మృతిచెందిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని పేరాపురం జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.…

ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ డీకొని 12మందికి గాయాలు

Jan 19,2024 | 16:15

ఆత్మకూరు: ఆర్టీసీ బస్సు, ఆయిల్‌ ట్యాంకర్‌ ఢ కొన్న ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వరంగల్‌ నుంచి మణుగూరు వెళ్తోన్న ఆయిల్‌…

రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

Jan 18,2024 | 14:58

హైదరాబాద్‌: భరత్‌ నగర్‌ ఫ్లై ఓవర్‌ పై వాటర్‌ ట్యాంక్‌ డీ కొట్టడంతో స్కూటీపై వెళ్తున్న ఓ యువతి కింద పడిపోయింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు…

 రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Jan 17,2024 | 15:20

విజయనగరం : ఏపీలోని విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పార్వతిపురం బెల్హం అగ్రహారానికి చెందిన విశ్రాంత…