road accident

  • Home
  • రోడ్డు ప్రమాదంలో మార్టూరు సిఐ కి తీవ్ర గాయాలు

road accident

రోడ్డు ప్రమాదంలో మార్టూరు సిఐ కి తీవ్ర గాయాలు

Jan 17,2024 | 09:44

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల) : ప్రధానమంత్రి బందోబస్తుకు వెళ్లి వస్తున్న సీఐ కారుని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢకొీన్న ప్రమాదంలో సిఐ తీవ్రంగా గాయపడిన…

పండగ పూట విషాదం.. రెండు టూరిస్టు బస్సులు ఢీ

Jan 15,2024 | 14:35

ఒకరు మృతి.. 30 మందికి గాయాలు ప్రజాశక్తి-కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస జాతీయ రహదారి పై సోమవారం వేకువజామున రెండు బస్సులు ఢీ…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి

Jan 14,2024 | 13:50

ప్రజాశక్తి – దొరవారిసత్రం : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల పరిధిలోని కలగుంట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.…

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

Jan 12,2024 | 16:37

ప్రజాశక్తి-రైల్వేకోడూరు: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలిరెడ్డిపల్లి వైఎస్ఆర్ నగర్ గ్రామానికి చెందిన ఉదయగిరి భార్గవ్ అతని భార్య లక్ష్మీదేవి…

లారీని ఢీకొన్న బస్సు – ఒకరు మృతి

Jan 7,2024 | 13:34

ప్రజాశక్తి-నెల్లూరు జిల్లా : నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున టిఎస్ఆర్టీసి బస్సు లారీని…

నెల్లూరు జిల్లాలో లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరి మృతి

Jan 7,2024 | 10:24

ప్రజాశక్తి-గుడ్లూరు: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఆదివారం తెల్లవారుజామున తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టంది. ఈ…

ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన రాజధాని బస్సు

Jan 6,2024 | 15:57

సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె మండలం మామిళ్లగూడెం వద్ద రాజధాని ఏసీ బస్సు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. బస్సు పల్టీలు కొడుతూ…

హబ్సిగూడలో విషాదం.. స్కూలు బస్సు కింద పడి రెండేళ్ల పాప మృతి

Jan 4,2024 | 12:58

హైదరాబాద్‌ : స్కూలు బస్సు కింద పడి రెండేళ్ల పాప అక్కడికక్కడే చనిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్‌లోని హబ్సిగూడలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన…

అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Jan 3,2024 | 10:44

అస్సాం : అస్సాం గోలఘాట్‌ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దైవదర్శనానికి వెళ్తుండగా ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి…