ఓటు బ్యాంకు కోసమే ‘రత్నాలు’ : సీతారాం ఏచూరి
తిరువనంతపురం : దేశంలోనే అత్యన్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను కూడా బిజెపి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం…
తిరువనంతపురం : దేశంలోనే అత్యన్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను కూడా బిజెపి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అని సిపిఎం ప్రధానకార్యదర్శి సీతారాం…
అమ్మే హక్కు మోడీ సర్కార్కు లేదు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జాతీయ సదస్సులో ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వైజాగ్ స్టీల్ ప్లాంట్పై పడగ విప్పిన ప్రయివేటు…
లెనిన్ స్ఫూర్తితో ముందుకు సాగాలి లెనిన్ శత వర్థంతి సభలో సీతారాం ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా మితవాద శక్తుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో విస్తృతమైన…
ఎపి కాంగ్రెస్ నేతలతో ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్కు బిజెపి ద్రోహం చేసిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. విభజన హామీలను కేంద్ర…
హద్దుల్లేని ఇడి దుర్వినియోగం : సిపిఐ(ఎం) కేంద్రకమిటీ సమావేశం అనంతరం మీడియాతో ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ…
తిరువనంతపురం : అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో బిజెపి లౌకికవాదానికి చరమగీతం పాడిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. ఎన్నికలే లక్ష్యంగా అయోధ్యలో రాజకీయ కార్యక్రమం…
రాష్ట్రాల స్థాయిలోనే సీట్ల సద్దుబాటు జరగాల్సి వుంది రోజువారీ సమస్యలే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి పత్రికా ఇంటర్వ్యూలో సీతారాం ఏచూరి న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో తృణమూల్…
గతేడాది భారీగా పతనం భారత్పై విదేశీ ఇన్వెస్టర్ల అనాసక్తి న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని.. భారత జిడిపి వృద్థి మెరుగ్గా ఉందని బిజెపి…
ప్రభుత్వ పథకాలను తన గొప్పలుగా చెప్పుకుంటున్నారు పతాక స్థాయికి అధికార కాంక్ష న్యూఢిల్లీ : రామ మందిర నిర్మాణాన్ని బిజెపి నిస్సిగ్గుగా, బహిరంగంగా రాజకీయం చేస్తోందని సిపిఎం…