srikakulam

  • Home
  • ఇళ్ల వద్దకే పింఛన్లు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి

srikakulam

ఇళ్ల వద్దకే పింఛన్లు రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి

Apr 24,2024 | 23:16

కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పింఛన్లను ఇళ్ల వద్దనే పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టిడిపి…

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ఓడించాలి : సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్‌.నర్సింగరావు

Apr 22,2024 | 13:54

శ్రీకాకుళం : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ఓడించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్‌.నర్సింగరావు పిలుపునిచ్చారు బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన పార్టీలను బిజెపికి తొత్తుగా…

దుష్టశక్తులన్నీ ఏకమైనా వైసిపిదే విజయం : తమ్మినేని సీతారాం

Apr 19,2024 | 13:01

ప్రజాశక్తి-బూర్జ (శ్రీకాకుళం) : దుష్టశక్తులన్నీ ఏకమైనప్పటికీ అంతిమ విజయం వైసిపిదేనని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని లచ్చయ్యపేట గ్రామంలో ఇంటింటా ఎన్నికల…

బిఎస్‌ఎన్‌ఎల్‌ను నీరుగార్చే కుట్ర

Apr 16,2024 | 20:35

 ఉద్యోగుల ధర్నా ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ :  బిఎస్‌ఎన్‌ఎల్‌ను నీరుగార్చేందుకు కేంద్రం ప్రభుత్వం కుట్ర చేస్తోందని, సంస్థను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌…

మెరిసిన వలస కూలీ బిడ్డ

Apr 16,2024 | 09:18

సిఇసిలో రాష్ట్ర స్థాయిలో నీలవేణికి ప్రథమ స్థానం ప్రజాశక్తి- కవిటి (శ్రీకాకుళం జిల్లా) : చదువుకు పేదరికం అడ్డు కాదని ఓ మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన…

ఏప్రిల్‌ 17 నుండి 19 వరకు మోడల్‌ ఎంసెట్‌ : ఎస్‌ఎఫ్‌ఐ

Apr 15,2024 | 13:01

ఇచ్చెర్ల (శ్రీకాకుళం) : భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు మోడల్‌ ఎంసెట్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.చందు బి.హరీష్‌…

‘ఉపాధి’ పనులు అడ్డగించిన పోర్టు అధికారులు – మూలపేటవాసుల ఆగ్రహం

Apr 12,2024 | 22:20

– పోర్టు వాహనాలు అడ్డగింత ప్రజాశక్తి – నౌపడ (శ్రీకాకుళం జిల్లా) :శ్రీకాకుళం జిల్లా సంతబమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్వాసిత ప్రాంతం మూలపేటలో రెండు రోజులుగా…

కులవృత్తి వారికి న్యాయం చేస్తాం

Apr 12,2024 | 14:42

ప్రజాశక్తి-బూర్జ : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కులవృత్తుల వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని మాజీ విప్ ఆముదాలవలస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూన…