srikakulam

  • Home
  • మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్న బిజెపి

srikakulam

మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్న బిజెపి

Mar 13,2024 | 21:30

సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి పి.మధు తొలి తరం కమ్యూనిస్టు నేత తరుణాచారి స్మారక స్తూపం ఆవిష్కరణ ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మత…

జీవితాంతం ప్రజా పక్షమే

Mar 13,2024 | 07:07

కామ్రేడ్‌ గానుగుల తరుణాచారి శ్రీకాకుళం జిల్లా తొలి తరం కమ్యూనిస్టు నేత. తన యావత్‌ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన పోరాట యోధుడు. తరుణాచారి 1899లో ఇచ్చాపురం…

Jute Mill: నీలం జ్యూట్‌ మిల్లు లాకౌట్‌ ఎత్తివేయాలి

Mar 11,2024 | 20:11

 కలెక్టరేట్‌ వద్ద కార్మికుల ధర్నా ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : నీలం జ్యూట్‌ మిల్లు అక్రమ లాకౌట్‌ను వెంటనే ఎత్తివేయాలని, పరిశ్రమను తెరిపించి ఉపాధి కల్పించేందుకు జిల్లా…

కుట్ర చేస్తున్న మోడీ

Mar 11,2024 | 13:00

ప్రజాశక్తి-శ్రీకాకుళం : ఎన్నికల బాండ్లు వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి డిమాండ్ చేసారు.…

రేపు ఏజెన్సీ బంద్‌

Mar 9,2024 | 21:38

– మద్దతుగా ఆదివాసీ జన రక్షణ దీక్షలు ప్రజాశక్తి-యంత్రాంగం :జిఒ నెంబర్‌ 3కి చట్టబద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్‌ జారీ చేయాలని, గిరిజన ప్రాంతంలో…

శ్రీకాకుళంలో విఒఎ ల ధర్నా

Mar 4,2024 | 12:34

శ్రీకాకుళం : విఒఎ ల సమస్యల పరిష్కారం కోరుతూ … శ్రీకాకుళం కలెక్టర్‌ ఆఫీసు ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో విఒఎలంతా ధర్నా చేపట్టారు. జీతాలను పెంచాలని, విఒఎ…

కానిస్టేబుల్‌ ప్రాణం తీసిన భారీ గుంత

Mar 2,2024 | 13:26

ప్రజాశక్తి- పాలకొండ (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ మృతి చెందాడు. కానిస్టేబుల్‌ సురేష్‌ స్థానికంగా ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో విధులు…

జీడికి మద్దతు ధర ప్రకటించాలి : సిపిఎం

Feb 27,2024 | 14:46

ప్రజాశక్తి-టెక్కలి రూరల్‌ (శ్రీకాకుళం) : రాష్ట్ర ప్రభుత్వం జీడికి మద్దతు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి…