srikakulam

  • Home
  • బెంతు ఒరియాలకు పలువురి సంఘీభావం

srikakulam

బెంతు ఒరియాలకు పలువురి సంఘీభావం

Jan 15,2024 | 17:09

ప్రజాశక్తి-కవిటి(శ్రీకాకుళం) : తమజాతి గుర్తింపు, తమ భవిష్యత్తు భరోసా కోసం బెంతు ఒరియాలు కవిటిలో చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 19వ రోజుకి చేరుకున్నాయి. అందులో భాగంగా సోమవారం…

ఇచ్ఛాపురంలో పొగమంచు

Jan 15,2024 | 14:54

ప్రజాశక్తి-ఇచ్చాపురం : ఇచ్ఛాపురం పట్టణంలో సోమవారం నాడు ఉదయం 9గంటలు అవుతున్న పూర్తీగా పొగమంచుతో కప్పపడింది. గత మూడు రోజులుగా వేకువ జామున కొంత మంచు ఉంటున్నప్పటికీ…

పండగ పూట విషాదం.. రెండు టూరిస్టు బస్సులు ఢీ

Jan 15,2024 | 14:35

ఒకరు మృతి.. 30 మందికి గాయాలు ప్రజాశక్తి-కాశీబుగ్గ: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస జాతీయ రహదారి పై సోమవారం వేకువజామున రెండు బస్సులు ఢీ…

ధాన్యం కొనుగోళ్లకు ఆన్‌లైన్‌ చిక్కులు

Jan 11,2024 | 07:55

చిన్న మిల్లులకు వెల్లువెత్తుతున్న ధాన్యం అన్‌లోడింగ్‌కు రెండు, మూడు రోజుల నిరీక్షణ ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సున్నాడకి చెందిన కుమ్మరి…

డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె ఆపేదిలేదు : సిఐటియు

Jan 9,2024 | 16:15

 ప్రజాశక్తి-ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె పోరాటం ఆపేదిలేదని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్‌.అమ్మన్నాయుడు అన్నారు. ఎచ్చెర్లలో అంగన్వాడీలు నినాదాలు చేస్తూ…

సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె

Jan 11,2024 | 14:12

నేడు జైల్‌భరో 28వ రోజుకు అంగన్వాడీల సమ్మె ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ : అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు సమ్మెను విరమించేది లేదని…

సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పట్టుదలతో పోరాడాలి : సిఐటియు

Jan 2,2024 | 15:38

ప్రజాశక్తి- ఎచ్చెర్ల(శ్రీకాకుళం) : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పట్టుదలతో పోరాడాలని సిఐటియు ఆవిర్భావ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసు పిలుపునిచ్చారు. ఎచ్చెర్లలో అంగన్వాడీల సమ్మె…

సమ్మెపై ప్రత్యేక బుక్ లెట్స్ ఆవిష్కరణ

Jan 1,2024 | 16:12

ప్రజాశక్తి-ఎచ్చెర్ల : అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి ముఖ్యమంత్రి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు డిమాండ్ చేసారు. తమ సమస్యలు పరిష్కారానికి అంగన్వాడీలు చేపట్టిన…

అన్ని వర్గాలను మోసం చేసిన జగన్

Dec 31,2023 | 14:41

  ప్రజాశక్తి-ఆమదాలవలస :  రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని టిడిపి జిల్లా అధ్యక్షుడు మాజీ విప్ కూన రవికుమార్ అన్నారు.…