రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
ప్రజాశక్తి-కంచిలి : మండపల్లి పంచాయితీ ఒరియా నారాయణపురం గ్రామానికి చెందిన జన్ని గోపాల్ 25 సంవత్సరాలు అనే బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి శుక్రవారం మధ్యాహ్నం…
ప్రజాశక్తి-కంచిలి : మండపల్లి పంచాయితీ ఒరియా నారాయణపురం గ్రామానికి చెందిన జన్ని గోపాల్ 25 సంవత్సరాలు అనే బీటెక్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి శుక్రవారం మధ్యాహ్నం…
ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిఎం జగన్ నాయకత్వంలో ఈనెల 27న భీమిలిలో జరగనున్న పార్టీ కేడర్ ప్రాంతీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్…
టెక్కలి (శ్రీకాకుళం) : బస్సుల్లో ప్రయాణించేవారు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా తలలను, చేతులను కిటికీలో నుండి బైటకు పెట్టవద్దంటూ … డ్రైవర్లు, కండక్టర్లు, ప్రజలు హెచ్చరిస్తూనే…
-వైసిపి, టిడిపి కేంద్రానికి అమ్ముడుపోయాయి -ప్రజలు తిరస్కరించినా రాష్ట్రంలో బిజెపి ఏలుబడే! -పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి, ఇచ్ఛాపురం, విజయనగరం కోట :రాష్ట్ర…
కట్టినవి కూల్చేశారు కొత్తగా కడతామని చేతులెత్తేశారు లబ్ధిదారుల ఆవేదన ప్రజాశక్తి- కవిటి (శ్రీకాకుళం జిల్లా) : కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో వారందరికీ ఇందిరమ్మ కాలనీలో ఇళ్లు మంజూరు…
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల వేతనాలు పెంపుదల చేస్తూ వెంటనే ప్రకటన చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కార్మిక,ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర…
ప్రజాశక్తి-ఎచ్చెర్ల : ముఖ్యమంత్రి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా ఎచ్చెర్లలో అంగన్వాడీలు అంబేద్కర్ విగ్రహం ముందు సత్యాగ్రహం చేపట్టారు. ముందుగా ప్రదర్శన నిర్వహించి అంబేద్కర్…
ఎన్టిఆర్ గృహ పథకం కింద లక్షలాది మందికి ఇళ్లు ఆరేళ్లుగా అందని బిల్లులు రెండుసార్లు తనిఖీలు చేసినా తేల్చని వైసిపి ప్రభుత్వం ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి :…
ప్రజాశక్తి-టెక్కలి రూరల్(శ్రీకాకుళం) : టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఉదయం షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఉదయాన్నే పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులు దీనిని గమనించి అగ్నిమాపక…