పెన్షన్ జమ కాక ఇబ్బందులు
ప్రజాశక్తి-సంతబొమ్మాళి : నేటి వరకు పెన్షన్ అమౌంట్ జమ అకౌంట్ కు కాకపోవడంతో పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నేటి నుండి పెన్షన్ లుకు సచివాలయం…
ప్రజాశక్తి-సంతబొమ్మాళి : నేటి వరకు పెన్షన్ అమౌంట్ జమ అకౌంట్ కు కాకపోవడంతో పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నేటి నుండి పెన్షన్ లుకు సచివాలయం…
ప్రజాశక్తి-వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం) : జిల్లాలోనివజ్రపుకొత్తూరు మండలం మెట్టూరు గ్రామంలోని ఓ పాడుబడిన ఇంటిలోకి ఎలుగుబంటి చొరబడి హల్చల్ చేసింది. గమనించిన స్థానికులు ఆ పరిసరాల నుంచి పరుగులు…
రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామ్మోహన్ రావు ప్రజాశక్తి-టెక్కలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి…
ప్రజాశక్తి – ఆమదాలవలస :- మున్సిపాలిటీ మరియు మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ నిర్వహణలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. శనివారం పట్టణ శివారున…
ప్రజాశక్తి-ఆమదాలవలస :- ఆమదాలవలస పురపాలక సంఘంలోని పదవ వార్డు పరిధిలోని హడ్కో కాలనీలో టిడిపి జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్చార్జ్ కూన రవికుమార్ శంఖారావం కార్యక్రమంలో భాగంగా…
ప్రజాశక్తి-బూర్జ : ఎప్పుడు ఎప్పుడు అనుకున్నా ఎదురుచూసే సాధారణ ఎన్నికలు రానే వచ్చే వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఇంటింటికి ప్రచారం చేయడం మొదలెట్టారు. దీనిలో భాగంగానే…
గుండ వర్గీయులు ప్రకటన ప్రజాశక్తి – శ్రీకాకుళం : డొనేషన్లు వేసుకుని గుండ లక్ష్మి దేవినీ గెలిపించుకుంటామని గుండ వర్గీయులు ప్రకటించారు. అరసవల్లిలోని గుండ నివాసంలో ఆత్మీయ…
– న్యాయం చేయాలని మృతదేహాలతో ఆందోళన ప్రజాశక్తి-వజ్రపుకొత్తూరు, పలాస (శ్రీకాకుళం జిల్లా):శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంటి బీభత్సం సృష్టించింది. జీడి తోటలో పని చేస్తున్న ముగ్గురిపై దాడి…
ప్రజాశక్తి-కంచిలి : కంచిలి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శనివారం న్యాయ విజ్ఞాన సదస్సుతోపాటు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ…