State

  • Home
  • రాష్ట్రానికి తప్పిన తుపాను ముప్పు

State

రాష్ట్రానికి తప్పిన తుపాను ముప్పు

May 24,2024 | 08:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తుపానుగా మారుతుందని, దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని…

రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

May 14,2024 | 10:04

అమరావతి : ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశిస్తాయని, రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది.…

నేడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మోస్తరు వానలు

May 12,2024 | 12:32

విశాఖపట్నం : నేడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌…

కాంగ్రెస్‌తోనే రాష్ట్రం అభివృద్ది : కాకినాడ ఎంపి అభ్యర్థి పళ్లంరాజు

Apr 30,2024 | 11:50

ప్రజాశక్తి – జగ్గంపేట (కాకినాడ) : రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్‌తోనే అభివఅద్ధి చెందుతుందని కాకినాడ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లిపూడి మంగపతి…

ఇంటింటి ప్రచారానికీ అనుమతా? -పార్టీల తీవ్ర అభ్యంతరం

Mar 26,2024 | 22:36

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవడానికి, కరపత్రాలు పంచడానికి కూడా ముందస్తు అనుమతులు తప్పనిసరిఅంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఓ) ముఖేష్‌కుమార్‌…

అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాం : లోకేశ్‌

Mar 24,2024 | 11:56

అమరావతి : తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఆదివారం తాడేపల్లిలోని…

రాష్ట్రంలో రౌడీయిజం.. అభ్యర్థులు జాగ్రత్తగా ఉండండి : చంద్రబాబు

Mar 23,2024 | 12:25

విజయవాడ : ఎన్నికల వేళ … అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని టిడిపి అధినేత చంద్రబాబు సూచించారు. శనివారం ఉదయం విజయవాడలో టిడిపి నేతలతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో చంద్రబాబు…

రాష్ట్రానికి భారీ వర్ష సూచన

Mar 19,2024 | 08:10

 అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జార్ఖండ్‌ రాష్ట్రం నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతన్న ద్రోణి ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో…

3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం – రాష్ట్రంలోని 11 స్థానాలు వైసిపివే

Feb 21,2024 | 10:42

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రం నుంచి జరిగిన మూడు రాజ్యసభ స్థానాలకు వైసిపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభకు పోటీ చేసేందుకు సరిపడా ఎమ్మెల్యేల సంఖ్య టిడిపి…