కుల్గాంలో ముగిసిన ఆపరేషన్..ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు భారత సైన్యం ప్రకటించింది. సోమవారం రాత్రి ప్రారంభమైన ఆపరేషన్ గురువారం ఉదయం…
శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు భారత సైన్యం ప్రకటించింది. సోమవారం రాత్రి ప్రారంభమైన ఆపరేషన్ గురువారం ఉదయం…
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్లో మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్లోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నరాన్న సమాచారం…
లాతూర్ : ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే తమ ప్రభుత్వం అంతమొందించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మహారాష్ట్రలోని లాతూర్లో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్…
ఢిల్లీ : ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్ గ్యాంగ్స్టర్లకు సంబంధాల కేసులో పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఏక కాలంలో…
కర్నూలు : కర్నూలు నగరంలోని ఈనాడు పత్రిక ప్రాంతీయ కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి అనుచరులు మంగళవారం సాయంత్రం రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాజ్ థియేటర్…
చెన్నై : అడవి ఏనుగు దాడి చేయడంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా డెంకనికొట్టై అటవీ ప్రాంతంలో ఆదివారం ఈ…
ఇస్లామాబాద్ (పాకిస్థాన్) : పాకిస్థాన్లో డేరా ఇస్మాయిల్ఖాన్లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్పై ఉగ్రమూకలు సోమవారం దాడిచేశాయి. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు మృతి చెందారు. ఆరుగురు…
దర్శి : తండ్రి మద్యం తాగి వచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నారని ఓ కుమారుడి ఆవేశం కట్టతెచ్చుకుంది. మద్యం తాగొద్దని తండ్రికి, తన తండ్రికి మద్యం అమ్మొద్దని…
కరాచి : పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో భారీగా సాయుధులైన తీవ్రవాదులు మూడు చోట్ల దాడులు జరిపారు. ఈ దాడుల్లో 9మంది తీవ్రవాదులతో సహా 15మంది మరణించారు. వీరిలో…