terror attack

  • Home
  • కుల్గాంలో ముగిసిన ఆపరేషన్‌..ముగ్గురు ఉగ్రవాదులు హతం

terror attack

కుల్గాంలో ముగిసిన ఆపరేషన్‌..ముగ్గురు ఉగ్రవాదులు హతం

May 9,2024 | 10:28

శ్రీనగర్‌ : దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు భారత సైన్యం ప్రకటించింది. సోమవారం రాత్రి ప్రారంభమైన ఆపరేషన్‌ గురువారం ఉదయం…

కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

May 7,2024 | 13:16

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్‌లో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గామ్‌లోని రెడ్‌వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నరాన్న సమాచారం…

ఉగ్రవాదులను వారి సొంతగడ్డపై అంతమొందించాం : ప్రధాని మోడీ

May 1,2024 | 01:01

లాతూర్‌ : ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే తమ ప్రభుత్వం అంతమొందించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌…

NIA: పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లో ఎన్‌ఐఏ సోదాలు

Mar 12,2024 | 11:28

ఢిల్లీ : ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్‌ గ్యాంగ్‌స్టర్లకు సంబంధాల కేసులో పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లోని 30 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఏక కాలంలో…

ఈనాడు’ కార్యాలయంపై ఎమ్మెల్యే కాటసాని అనుచరుల దాడి

Feb 21,2024 | 10:37

కర్నూలు : కర్నూలు నగరంలోని ఈనాడు పత్రిక ప్రాంతీయ కార్యాలయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అనుచరులు మంగళవారం సాయంత్రం రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాజ్‌ థియేటర్‌…

ఏనుగు దాడిలో ఇద్దరు మహిళల మృతి

Feb 19,2024 | 08:05

చెన్నై : అడవి ఏనుగు దాడి చేయడంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా డెంకనికొట్టై అటవీ ప్రాంతంలో ఆదివారం ఈ…

పోలీస్ స్టేషన్‌పై ఉగ్రదాడి : 10 మంది పోలీసులు మృతి

Feb 5,2024 | 12:05

ఇస్లామాబాద్‌ (పాకిస్థాన్‌) : పాకిస్థాన్‌లో డేరా ఇస్మాయిల్‌ఖాన్‌లోని చోడ్వాన్‌ పోలీస్‌ స్టేషన్‌పై ఉగ్రమూకలు సోమవారం దాడిచేశాయి. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు మృతి చెందారు. ఆరుగురు…

ప్రకాశం జిల్లాలో పెట్రోల్‌ బాంబ్‌తో వైన్‌ షాపుపై దాడి..

Feb 2,2024 | 16:11

దర్శి : తండ్రి మద్యం తాగి వచ్చి నానా ఇబ్బందులు పెడుతున్నారని ఓ కుమారుడి ఆవేశం కట్టతెచ్చుకుంది. మద్యం తాగొద్దని తండ్రికి, తన తండ్రికి మద్యం అమ్మొద్దని…

బలూచిస్తాన్‌లో తీవ్రవాదుల దాడుల్లో 15మంది మృతి

Feb 1,2024 | 08:35

కరాచి : పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో భారీగా సాయుధులైన తీవ్రవాదులు మూడు చోట్ల దాడులు జరిపారు. ఈ దాడుల్లో 9మంది తీవ్రవాదులతో సహా 15మంది మరణించారు. వీరిలో…