రేపు రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం : వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పలు స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ నెల…
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పలు స్టేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ నెల…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) గ్రూప్-1 హాల్ టికెట్లను వెబ్సైట్లో ఆదివారం నుంచి పొందుపరచనుంది. ఈ మేరకు కమిషనర్ కార్యదర్శి జె…
అమరావతి : సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఖాళీల భర్తీ చేపట్టారంటూ … డిఎస్సి నోటిఫికేషన్ గురించి రాష్ట్ర హైకోర్టులో వేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది.…
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ అసెంబ్లీకి 266 మంది ప్రతినిధులను నేరుగా ఎన్నుకోనున్నారు. వీటిలో 60 స్థానాలు మహిళలకు, 10 స్థానాలు…
అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ … ఫిబ్రవరి 8న ‘చలో విజయవాడ’ చేపడుతున్నామని ఆశావర్కర్లు ప్రకటించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం, సెలవులు,…
ప్రజాశక్తి- అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు గవర్నరు ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.…
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ ఆదివారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. రానున్న బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. దీంతో…
హైదరాబాద్: కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తుంటి ఎముక గాయం…
హనుమకొండ: రేపు హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర ధ్వజారోహణంతో మల్లన్న ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ…