two

  • Home
  • కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ – ఇద్దరు ఉగ్రవాదులు మృతి

two

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ – ఇద్దరు ఉగ్రవాదులు మృతి

Apr 27,2024 | 08:32

శ్రీనగర్‌ : ఉత్తరకాశ్మీర్‌లోని బారాముల్లాలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరో ఇద్దరు భద్రతా సిబ్బంది, సాధారణ పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని సోపోర్‌లో…

అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి

Apr 22,2024 | 08:55

హుజూరాబాద్‌ : అమెరికాలో శనివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి చెందారు. బాధిత కుటుంబ…

అగ్నిప్రమాదం – రెండు పాన్‌ షాపులు దగ్ధం

Apr 1,2024 | 09:42

విజయనగరం : అగ్నిప్రమాదం జరిగి రెండు పాన్‌ షాపులు పూర్తిగా దగ్ధమైన ఘటన ఆదివారం అర్థరాత్రి విజయనగరంలో జరిగింది. నిన్న అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మెరకముడిదాం మండలం…

Phone Tapping Case : ఇద్దరు అదనపు ఎస్పీలకు రిమాండ్‌

Mar 24,2024 | 12:18

తెలంగాణ : తెలంగాణలో ప్రకంపనలు సఅష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్‌ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు,…

కోల్‌కతాలో కుప్పకూలిన భవనం

Mar 19,2024 | 00:04

 ఎనిమిది మంది మృతి : 18 మందికి తీవ్ర గాయాలు కోల్‌కత్తా : నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కూలిపోవడంతో ఎనిమిదిమంది మరణించిన సంఘటన కోల్‌కత్తాలోని గార్డెన్‌…

గంట వ్యవధిలో రెండు ప్రమాదాలు – ఇద్దరి పరిస్థితి విషమం

Mar 12,2024 | 11:28

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల) : గంట వ్యవధిలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఒకే ఊరికి చెందిన నలుగురు యువకులు తీవ్రంగా…

15లోగా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకం ?

Mar 12,2024 | 10:21

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్లుగా అనుప్‌ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్‌ గోయెల్‌ ఆకస్మిక రాజీనామాతో ఏర్పడిన ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్నట్టు…

రోడ్డు ప్రమాదం – నలుగురికి తీవ్రగాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

Mar 8,2024 | 09:40

ప్రజాశక్తి-గండేపల్లి (కాకినాడ) : టాటా మ్యాజిక్‌ను ఐసర్‌ వ్యాన్‌ ఢకొీట్టడంతో నలుగురికి తీవ్రగాయాలవ్వగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన గండేపల్లిలో జరిగింది. గండేపల్లి మండలం నీలాద్రిరావు…

రెయిలింగ్‌ను ఢీకొట్టిన బస్సు – ఇద్దరు మృతి

Feb 24,2024 | 08:47

గుజరాత్‌ : రెయిలింగ్‌ను బస్సు ఢీకొట్టి లోయలోపడటంతో ఇద్దరు మృతి చెందిన ఘటన శనివారం గుజరాత్‌లో జరిగింది. ప్రయాణీకులతో వెళుతున్న బస్సు ఖేడా జిల్లాలోని నడియాద్‌ ప్రాంతంలో…