YCP Govt

  • Home
  • జ‌గ‌న్ స‌ర్కారుకి రాజ్యాంగ దినోత్స‌వం జ‌రుపుకునే హ‌క్కు లేదు : నారా లోకేష్‌

YCP Govt

జ‌గ‌న్ స‌ర్కారుకి రాజ్యాంగ దినోత్స‌వం జ‌రుపుకునే హ‌క్కు లేదు : నారా లోకేష్‌

Nov 26,2023 | 13:52

ప్రజాశక్తి-మంగళగిరి : ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసి, బీఆర్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని ధిక్క‌రించి త‌న తాత రాజారెడ్డి రాజ్యాంగం అమ‌లు చేస్తోన్న జ‌గ‌న్ స‌ర్కారుకి రాజ్యాంగ దినోత్స‌వం…

దొడ్డిదారిన తరలించడం చట్ట విరుద్ధం : వి.శ్రీనివాసరావు

Nov 24,2023 | 13:39

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను దొడ్డిదారిన విశాఖకు తరలించడం చట్ట విరుద్దమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల…

క్రమబద్ధీకరణ ముసుగులో పెద్దలకు అసైన్డ్‌ భూములు

Nov 23,2023 | 07:35

మార్కెట్‌ రేటు కంటే రెండున్నర రెట్లు చెల్లిస్తే భూ యాజమాన్యపు హక్కులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణ ముసుగులో ప్రభుత్వం తమ…

అదే నిర్లక్ష్యం !

Nov 23,2023 | 11:32

విభజన హామీలపై మారని కేంద్రం వైఖరి హోంశాఖ సమావేశంలో విజ్ఞప్తులకే రాష్ట్రం పరిమితం ప్రజాశక్తి-న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో : రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిలో…

నిరుపయోగంగా చెత్త సంపద కేంద్రాలు

Nov 22,2023 | 18:03

స్వచ్ఛ భారత్‌ పథకం అమల్లో నిర్లక్ష్యం వ్యర్థాల నిర్వహణలో కనిపించని చిత్తశుద్ధి ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : పలు గ్రామపంచాయతీల్లో స్వచ్ఛ భారత్‌ పథకం అమలు సక్రమంగా లేదు.…

ఇదేనా దళితోద్ధరణ ?

Nov 22,2023 | 13:18

కులదురహంకార దుర్మార్గ భావజాలానికి, పెత్తందార్ల దౌర్జన్యకాండకు రాష్ట్రంలో మరో దళితుడు బలైపోయాడు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని దొమ్మేరు గ్రామంలో అధికార పార్టీ ఆధిపత్య సామాజిక తరగతుల…

జగనన్న కాలనీల్లో రూ.35 వేల కోట్ల అవినీతి : నాదెండ్ల మనోహర్‌

Nov 17,2023 | 17:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జగనన్న కాలనీల కోసం చేపట్టిన భూసేకరణలో వైసిపి ప్రజా ప్రతినిధులు రూ.35,141 కోట్ల అవినీతికి పాల్పడ్డారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌…

ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి : బాలకృష్ణ

Nov 16,2023 | 13:18

  ప్రజాశక్తి-హిందూపురం : వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి  బాలకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా…

కదం తొక్కిన ఎర్రదండు

Nov 17,2023 | 15:20

విజయవాడలో ఎర్రదండు కదం తొక్కింది. అసమానతలు లేని అభివృద్ధి కోసం నినదించింది.పేదల పట్ల, వెనుకబడిన ప్రాంతాల పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసించింది. సిపిఎం పిలుపుమేరకు రాష్ట్ర…