YCP Govt

  • Home
  • వైకాపా పాలనలో మహిళలకు రక్షణ కరువు

YCP Govt

వైకాపా పాలనలో మహిళలకు రక్షణ కరువు

Mar 8,2024 | 15:35

పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి ప్రజాశక్తి – వేంపల్లె : వైకాపా పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం వైఎసార్…

HSL: హిందుస్థాన్‌ షిప్‌యార్డు కబ్జాకు అదానీ స్కెచ్‌!

Mar 7,2024 | 11:04

8న విశాఖలో అదానీ షిప్పింగ్‌ ఇండియా సిఇఒ పర్యటన ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : అదానీ గ్రూప్‌ విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌)ను కబ్జా చేసేందుకు…

పేదల ఇళ్లు కూల్చివేత 

Mar 7,2024 | 09:32

జెసిబిలతో 60 నివాసాలు నేలమట్టం ప్రజాశక్తి – రామచంద్రాపురం (తిరుపతి) : తిరుపతి రూరల్‌ చంద్రగిరి నియోజకవర్గం శివారు ప్రాంతం తుమ్మలగుంటలో పేదల ఇళ్లను అధికారులు కూల్చివేశారు.…

‘పీపుల్స్‌ విజన్‌’ కావాలి

Mar 7,2024 | 07:16

ఎన్నికల ముంగిట ‘విజన్‌ విశాఖ’ పేర రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి 28 పేజీల డాక్యుమెంట్‌ను విశాఖలో ఆవిష్కరించారు. ఈ విజన్‌ ద్వారా రాబోయే…

ఎన్నికల షెడ్యూలు అనంతరం గిఫ్టుల రూపంలో వేతనాలు

Mar 5,2024 | 10:09

 వైసిపి అభ్యర్థులే చెల్లించేలా చర్యలు వారి ప్రచారకర్తలుగా వలంటీర్లు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇప్పటి వరకూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో స్వచ్ఛంద సేవలు…

జూన్‌ 20న రెవెన్యూ దినోత్సవం

Mar 4,2024 | 20:13

జిఓ 81 విడుదల ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రతియేటా జూన్‌ 20న రెవెన్యూ దినోత్సవం (రెవెన్యూ డే) జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు…

రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి : చంద్రబాబు 

Feb 21,2024 | 15:57

 చిత్తూరులో వితంతు మహిళ వైసీపీ మూకల దాడి ప్రజాశక్తి-మంగళగిరి : వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతి యుగంలోకి వెళ్లిపోయిందని టిడిపి అధినేత  చంద్రబాబు ఆగ్రహించారు.…

ఉపముఖ్యమంత్రి ఇలాకాలో అక్రమాలు

Feb 21,2024 | 10:54

 అక్రమ చేపలు చెరువుల యజమానులు బరితెగింపు చేపలు పెంపకం దార్లుపై క్రిమినల్ కేసులు పెట్టాలి సిపిఎం ప్రజాశక్తి-దేవరాపల్లి : అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోనే దారుణమైన పరిస్థితులు…

ఫోటోగ్రాఫర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : సిపిఎం రాష్ట్ర కమిటీ

Feb 19,2024 | 13:33

ప్రజాశక్తి-విజయవాడ : అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దుర్మార్గమైన దాడిని సిపిఎం రాష్ట్ర…