నెల్లూరు

  • Home
  • సిపిఎం ఆధ్వర్యంలో విరాళాలు సేకరణ

నెల్లూరు

సిపిఎం ఆధ్వర్యంలో విరాళాలు సేకరణ

Aug 6,2024 | 20:18

విరాళాలు సేకరిస్తున్న దృశ్యం సిపిఎం ఆధ్వర్యంలో విరాళాలు సేకరణ ప్రజాశక్తి-నెల్లూరు : సిపిఎం రూరల్‌ కమిటీ ఆధ్వర్యంలో కేరళలోని వయనాడ్‌ వరద బాధితుల సహాయార్ధం మంగళవారం విరాళాలు…

రాజ్యాంగ పీఠిక తొలగింపు సరికాదు : ఎస్‌ఎఫ్‌ఐ

Aug 6,2024 | 20:15

మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నేతలు రాజ్యాంగ పీఠిక తొలగింపు సరికాదు : ఎస్‌ఎఫ్‌ఐ ప్రజాశక్తి-నెల్లూరు3,6 తరగతుల పాఠ్యపుస్తకాలల్లో ప్రచురిస్తున్న రాజ్యాంగ పీఠికను తొలగించాలని ఎన్‌సిఈఆర్‌టి నిర్ణయించడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ…

శిశువుకు తల్లిపాలే పోషకాహారం

Aug 6,2024 | 20:12

మాట్లాడుతున్న మహేశ్వరి శిశువుకు తల్లిపాలే పోషకాహారం ప్రజాశక్తి-నెల్లూరునవజాత శిశువులకు తల్లిపాలు అమతతుల్యమైనవని, ప్రకతి ప్రసాదించిన అత్యుత్తమ పౌష్టికాహారం తల్లిపాలేనని జిల్లా ఇమ్మునైజేషన్‌ అధికారిణి డాక్టర్‌ ఉమామహేశ్వరి పేర్కొన్నారు.…

రైతులను ఆదుకోవాలి : సిపిఐ

Aug 6,2024 | 20:10

ఆందోళన చేస్తున్న సిపిఐ నాయకులు రైతులను ఆదుకోవాలి : సిపిఐ ప్రజాశక్తి-నెల్లూరు :జిల్లాలో సుమారు 434 మంది రైతులు తామ పొలాల్లో పండించిన రూ. రూ. కోట్ల…

తల్లిపాల వారోత్సవాలు

Aug 6,2024 | 18:52

మాట్లాడుతున్న సూపరవైజర్‌ రాధా తల్లిపాల వారోత్సవాలు ప్రజాశక్తి – లింగసముద్రంమండలంలోని మొగిలిచర్ల అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు మంగళవారం నిర్వహించారు. సూపర్‌వైజర్‌ రాధా మాట్లాడుతూ ప్రతి బిడ్డ…

పాఠశాలల పర్యవేక్షణకు కమిటీలు

Aug 6,2024 | 18:49

మాట్లాడుతున్న ఎంపిడిఒ బాలాజీ పాఠశాలల పర్యవేక్షణకు కమిటీలు ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :పాఠశాలల పనితీరులను పర్యవేక్ష ణ కోసమే ప్రభుత్వం స్కూల్‌ మేనే జ్మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ)ల ప్రక్రియకు శ్రీకారం…

‘ఉపాధి’ పనులు పరిశీలన

Aug 6,2024 | 18:46

శామీర పాలెంలో ఉపాధి సిబ్బందికి సూచనలిస్తున్న ఎపిడి బాబురావు ‘ఉపాధి’ పనులు పరిశీలన ప్రజాశక్తి – వలేటివారిపాలెం ఉపాధి హామీ పథకం కింద మండలంలో పనిచేస్తున్న గ్రామీణ…

తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Aug 4,2024 | 18:27

బూడిద చెరువు కట్ట తెగిపోయిన ఘటనపై సిపిఎం ప్రజాశక్తి-నెల్లూరు: నేలటూరులోని ఏపీ జెన్కో యాష్ పాండ్ కట్ట తెగిన ప్రదేశాన్ని సిపిఎం నెల్లూరు జిల్లా బృందం పరిశీలించింది.…

పుస్తకం ఆవిష్కరణ

Aug 3,2024 | 18:57

సెమినార్‌ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎంఎల్‌ఎ ఇంటూరి పుస్తకం ఆవిష్కరణ ప్రజాశక్తి-కందుకూరు : ఎంఎల్‌ఎ ఇంటూరి నాగేశ్వరరావు టి.ఆర్‌.ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శనివారం సందర్శించారు. కళాశాలలోని తెలుగు…