నెల్లూరు

  • Home
  • మాట తప్పిన సిఎం

నెల్లూరు

మాట తప్పిన సిఎం

Dec 2,2023 | 21:01

నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు మాట తప్పిన సిఎం ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అంగన్వాడీలకు ఇచ్చిన మాట తప్పారని సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్‌ విమర్శించారు. మండలంలోని…

దేవాలయాల్లో పూజలు

Dec 2,2023 | 20:58

పూజలు చేస్తున్న మాదాసు గంగాధర్‌పలు దేవాలయాల్లో పూజలు ప్రజాశక్తి-కలువాయి:మండలంలోని కుల్లూరు గ్రామంలో వైసిపి రాష్ట్ర నాయకులు మాదాసు గంగాధరం కార్తీక మాసంను పురస్కరించుకొని పోలేరమ్మ, అంకమ్మ, అచ్యుత…

వరి పొలాలు పరిశీలన

Dec 2,2023 | 20:55

వరి పొలాలను పరిశీలిస్తున్న వ్యవసాయాధికారి వి రాము వరి పొలాలు పరిశీలన ప్రజాశక్తి-కందుకూరుమండలంలోని మోపాడు గ్రామంలో మండల వ్యవసాయాధికారి వి రాము శనివారం రైతు భరోసా కేంద్రాన్ని…

ముమ్మరంగా పారిశుధ్య పనులు

Dec 2,2023 | 20:52

పారిశుద్య పనులకు సిద్ధంగా ఉన్న ట్రాక్టరు ముమ్మరంగా పారిశుధ్య పనులు ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:కురుస్తోన్న భారీ వర్షాలు, తుపానుల కారణంగా దోమలు, అంటు వ్యాధులు, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మండలంలోని…

అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలి : మానుగుంట

Dec 2,2023 | 20:50

ఎంఎల్‌ఎ సమక్షంలో వైసిపి చేరుతున్న మాజీ కౌన్సిలర్‌ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావాలి : మానుగుంట ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్‌, సీనియర్‌ నాయకుడు పాశం…

తుపాన్‌ ప్రభావంతో అప్రమత్తం

Dec 2,2023 | 20:49

ఎగసిపడుతున్న అలలు తుపాన్‌ ప్రభావంతో అప్రమత్తం ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:జిల్లాలో పొంచి ఉన్న మిచౌంగ్‌ తుపాన్‌ నేపథ్యంలో కలెక్టర్‌ హరి నారాయణన్‌ చేసిన హెచ్చరికలతో అధికారం యంత్రాంగం అప్రమత్తం అయింది.…

రైతులకు సూచనలు

Dec 2,2023 | 20:43

మాట్లాడుతున్న వ్యవసాయాధికారి రైతులకు సూచనలు ప్రజాశక్తి-కలువాయి:మండలంలో పనిచేసే అందరూ విఏఏలో హెడ్‌ క్వార్టర్‌లో ఉండి రైతులకు తగు సూచనలు సలహాలు ఇవ్వాలని మండల వ్యవసాయాధికారి తెలిపారు.మండల కేంద్రమైన…

భవన నిర్మాణానికి విరాళం

Dec 2,2023 | 20:43

విరాళం ఇస్తున్న దాత భవన నిర్మాణానికి విరాళం ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరులోని కనిగిరి రోడ్డులో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి” గుడి వెనక భాగంలో నూతనంగా నిర్మిస్తున్న…

నిత్యాసర వస్తువులు పంపిణీ

Dec 2,2023 | 20:41

సరుకులు అందజేస్తున్న ఫౌండేషన్‌ సభ్యులు నిత్యాసర వస్తువులు పంపిణీ ప్రజాశక్తి-కందుకూరు : కందుకూరు ఐ.ఎఫ్‌.సి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. శనివారం కార్యక్రమానికి…