శ్రీ-సత్యసాయి-జిల్లా

  • Home
  • పిఎల్‌డి బ్యాంక్‌ చైర్మన్‌ పెద్దారెడ్డికి సన్మానం

శ్రీ-సత్యసాయి-జిల్లా

పిఎల్‌డి బ్యాంక్‌ చైర్మన్‌ పెద్దారెడ్డికి సన్మానం

Mar 27,2024 | 22:26

పెద్దారెడ్డిని సన్మానిస్తున్న నాయకులు                             మడకశిర : నియోజకవర్గ సరిహద్దు ప్రాంతం కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా పిఎల్‌డి బ్యాంక్‌ చైర్మన్‌ గా మీనకుంటపల్లి పెద్దారెడ్డి ఎన్నికయ్యారు.…

జాతీయస్థాయి పోటీలకు ధర్మవరం క్రీడాకారులు

Mar 27,2024 | 22:25

జాతీయ స్థాయిపోటీలకు ఎంపికైన వారితో ధర్మాంబ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ నాయకులు                         ధర్మవరం టౌన్‌ : జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ ప్రాపబుల్స్‌ జట్లకు ధర్మవరం…

టీడీపీలో పలువురు చేరిక

Mar 27,2024 | 22:24

పార్టీలోకి చేరిన వారితో కందికుంట వెంకటప్రసాద్‌                          కదిరి టౌన్‌ : తనకల్లు మండలానికి చెందిన వైసిపి, జనసేన నాయకులు కందికుంట వెంకటప్రసాద్‌ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో…

పడిపోతున్న భూగర్భ జలాలు

Mar 27,2024 | 08:08

      అనంతపురం ప్రతినిధి : భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. 2023 ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లాలో…

హిందూపురం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడిగా బివి.వెంకటరాముడు

Mar 27,2024 | 08:04

బివి.వెంకటరాముడు          అనంతపురం కలెక్టరేట్‌ : హిందూపురం పార్లమెంటు టిడిపి అధ్యక్షుడిగా బివి.వెంకటరాముడును నియమించింది. ఈ మేరకు మంగళవారం నాడు టిడిపి రాష్ట్ర…

పక్కాగా ఎన్నికల నియమావళి అమలు

Mar 27,2024 | 08:02

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి          పుట్టపర్తి అర్బన్‌ : రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని…

సూర్యనారాయణకే టికెట్టు ఇవ్వాలి

Mar 27,2024 | 07:59

సూర్యనారాయణకు మద్దతుగా ధర్మవరంలో ర్యాలీ చేస్తున్న మద్దతుదారులు         ధర్మవరం టౌన్‌ : కూటమిలో భాగంగా ధర్మవరం టికెట్టు కేటాయింపు ఒక కొలిక్కి…

ప్రజాదరణ చూస్తుంటే వైసీపీ గల్లంతు ఖాయం : పల్లె

Mar 26,2024 | 22:13

టిడిపిలోకి చేరిన వాలెంటీర్‌ కుటుంబసభ్యులతో పల్లె                            ఓబుళదేవర చెరువు : ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గల్లంతు కావడం ఖాయమని మాజీ మంత్రి డాక్టర్‌ పల్లె…

వైసిపి పాలనలోనే పేదలకు న్యాయం

Mar 26,2024 | 22:12

పార్టీలోకి చేరిన వారితో మంత్రి ఉషశ్రీ చరణ్‌, తదతరులు                        పెనుకొండ : సిఎం జగనన్న పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ…