శ్రీ-సత్యసాయి-జిల్లా

  • Home
  • ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

శ్రీ-సత్యసాయి-జిల్లా

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

Mar 1,2024 | 11:49

ప్రజాశక్తి-హిందూపురం : శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాలలో ప్రశాంతంగా ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమైనాయి. జిల్లా వ్యాప్తంగా 113…

అంగన్వాడీ నాయకురాలు సిఐటియులో చేరిక

Feb 29,2024 | 21:32

 సునీతను సిఐటియులోకి ఆహ్వానిస్తున్న అంగన్వాడీ యూనియన్‌ నాయకులు                     హిందూపురం : హిందూపురం ప్రాజెక్ట్‌ ఎఐటియుసి నాయకురాలు సునీత గురువారం సిఐటియులో చేరారు. స్థానిక సిఐటియు కార్యలయంలో…

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

Feb 29,2024 | 21:30

విద్యార్థులు తయారుచేసిన నమూనాలు పరిశీలిస్తున్న అధికారులు                    ధర్మవరం టౌన్‌ : విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ సురేష్‌బాబు అన్నారు. పట్టణంలోని యశోద…

ప్రభుత్వ పాఠశాలకు ‘ప్రయివేటు’ గ్రహణంప్రభుత్వ పాఠశాలకు ‘ప్రయివేటు’ గ్రహణం

Feb 29,2024 | 21:29

పొట్టిశ్రీరాములు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల                         చిలమత్తూరు : 60 సంవత్సరాల చరిత్ర కలిగిన చిలమత్తూరు మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు జిల్లా పరిషత్‌ ఉన్నత…

గీతకార్మికులు బైండోవర్‌

Feb 29,2024 | 21:15

గీత కార్మికుల బైండోవర్‌పై రొద్దం పోలీసు స్టేషన్‌ వద్ద నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు         రొద్దం : ఈతవనంలో చెట్ల తొలగింపు…

తేలని టిడిపి ఎంపీ అభ్యర్థులు

Feb 29,2024 | 21:14

         అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. అభ్యర్థులను ప్రధాన పార్టీలన్నీ ప్రకటిస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే సగానికిపైగా…

కురుబలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి

Feb 28,2024 | 22:32

సమావేశంలో మాట్లాడుతున్న సామకోటి                          పుట్టపర్తి క్రైమ్‌ :వచ్చే ఎన్నికల్లో కురుబలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కురుబసంఘం నాయకులు కోరారు. బుధవారం పుట్టపర్తి సాయి సదన్‌ అతిథిగృహంలో…

టెక్నాలజీ పురోగతితోనే దేశాభివృద్ధి

Feb 28,2024 | 22:31

జెవివి జిల్లా కార్యదర్శి హరి                         హిందూపురం : సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో పురోగతి సాధించినప్పుడే దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని జెవివి కార్యదర్శి…

అభ్యర్థి ఎంపికపై పునరాలోచించండి : టిడిపి

Feb 28,2024 | 22:29

 సమావేశంలో పాల్గొన్న అసమ్మతి నాయకులు                మడకశిర : నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై అధిష్టానం పునరాలోచించాలని తెలుగుదేశం పార్టీ కన్వీనర్లు కోరారు. బుధవారం స్థానిక…