అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు
తహశీల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న అంగన్వాడీవర్కర్లు పుట్టపర్తి రూరల్ : అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 8 నుంచి జరిగే నిరవధిక…
తహశీల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న అంగన్వాడీవర్కర్లు పుట్టపర్తి రూరల్ : అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 8 నుంచి జరిగే నిరవధిక…
సమావేశంలో మాట్లాడుతున్న హిందూపురం మున్సిపల్ కమిషనర్ కొత్తచెరువు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని మండల స్పెషల్ ఆఫీసర్ శివ రంగ ప్రసాద్,…
ఖాళీ కుర్చీలతో సచివాలయం గుడిబండ : మండలంలోని కిరికెర గ్రామ సచివాలయ ఉద్యోగులు విధినిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఏమాత్రం సమయ పాలన పాటించలేదు. మధ్యాహ్నం…
తహశీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చిలమత్తూరు : మండల పరిధిలో వీరాపురం గ్రామపంచాయతీ దాదిరెడ్డిపల్లి, తండావాసులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో ఈగల సమస్య…
సమావేశంలో మాట్లాడుతున్న కందికుంట కదిరి అర్బన్ : వైసిపి పాలనలో గ్రామపంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని మాజీ ఎమ్మెల్యే, టిడిపి కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కందికుంట వెంకటప్రసాద్…
అధికారుల గుర్తించిన స్థలాన్ని పరిశీలిస్తున్న సిపిఎం, వ్యకాసం నాయకులు గోరంట్ల రూరల్ : ఇళ్ల పట్టాల కోసం సిపిఎం, వ్యకాసం ఆధ్వర్యంలో గోరంట్ల మండలం పాలసముద్రం…
ఓటర్ల జాబితాపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ అరుణ్బాబు ధర్మవరం టౌన్ : ఓటర్ల నమోదును అత్యంత పారదర్శకంగా చేపట్టి తప్పుల్లేని ఓటరుజాబితా తయారు…
ట్రాఫిక్ లో ఆటోలను జాగ్రత్తగా ఉండాలి ప్రజాశక్తి-బత్తలపల్లి : వాహన రాకపోకలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా,ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా రోడ్డు నిబంధనలను పాటిస్తూ ఆటోలను నడుపుకోవాలని బత్తలపల్లి…
ధర్మవరంలో ఎడ్లబండ్ల ర్యాలీని ప్రారంభిస్తున్న నాయకులు నల్లచెరువు : జిల్లాలోని 32 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ఎపి రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బడాసుబ్బిరెడ్డి…