Andhra Pradesh

  • Home
  • ఏపీ బడ్జెట్ – హైలైట్స్

Andhra Pradesh

ఏపీ బడ్జెట్ – హైలైట్స్

Feb 8,2024 | 11:23

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్ ఓటర్ అకౌంట్ బడ్జెట్ 2024-25ను ఏపి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఐదేళ్లుగా బడ్జెట్ ను ప్రవేశపెట్టే  అవకాశం తనకు…

వెంకటస్వామికి తుది వీడ్కోలు

Jan 29,2024 | 10:46

ప్రజాశక్తి- మర్రిపూడి (ప్రకాశం జిల్లా) : పిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తండ్రి వంకాయలపాటి వెంకటస్వామి అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ప్రకాశం జిల్లా కెల్లంపల్లిలో ఆదివారం ఉదయం…

జయదేవ్‌కు తలుపులు తెరిచే ఉంటాయి

Jan 29,2024 | 10:40

 ఆత్మీయ సమావేశంలో నారా లోకేశ్‌ ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌ రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించినా టిడిపిలో ఆయనకు ఎప్పుడూ…

దొడ్డిదారి విద్యుత్‌ వడ్డనలొద్దు!

Jan 29,2024 | 10:32

స్మార్ట్‌ ప్రీపెయిడ్‌ మీటర్లకు బ్రేకెయ్యాలి నేటి నుండి ఎపిఇఆర్‌సి పబ్లిక్‌ హియరింగ్‌ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ 2024-25 సంవత్సరానికి సంబంధించిన వార్షికాదాయ అవసర నివేదిక (ఎఆర్‌ఆర్‌)లపైన,…

దీక్ష విరమించిన శ్రీను తల్లి, సోదరుడు

Jan 22,2024 | 11:09

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పై ఆయన ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు విశాఖ పట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడైన…

ఎంపి సీట్లు మాకొద్దు బాబోయ్ !

Jan 22,2024 | 11:01

పోటీకి ముందుకురాని మంత్రులు, ఎమ్మెల్యేలు వైసిపిలో కొత్త చిక్కులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో టికెట్‌లు రాని వారితో వున్న తలనొప్పులను మించి టికెట్‌లు…

పల్లంరాజు ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ ఎపి మేనిఫెస్టో కమిటీ

Jan 19,2024 | 11:23

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ ఎపి మేనిఫెస్టో కమిటీని నియమించింది. వచ్చే రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో…

అట్టహాసంగా ‘అనంత’ తెలుగు భాషా వైభవ సదస్సు

Jan 10,2024 | 11:39

ప్రజాశక్తి-అనంతపురం : కలెక్టరేట్‌’అనంత’ తెలుగు భాషా వైభవ సదస్సు మంగళవారం అనంతపురంలోని జెఎన్‌టియు ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివద్ధి ప్రాధికార…

గిరిజన ప్రాంతాల్లో కొత్త పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలి

Jan 10,2024 | 11:27

 ఎన్నికల కమిషన్‌కు సిపిఎం రాష్ట్ర కమిటీ వినతి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ చాలాచోట్ల పోలింగు బూత్‌లు లేవని, దీనివల్ల…