Assembly Elections

  • Home
  • వలంటీర్ల విధులపై స్పష్టత కరువు

Assembly Elections

వలంటీర్ల విధులపై స్పష్టత కరువు

Mar 20,2024 | 07:34

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గందరగోళం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తోన్న వలంటీర్ల విధి, విధానాలపై స్పష్టత…

జూన్‌ 2నే అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీల కౌంటింగ్‌

Mar 18,2024 | 08:23

న్యూఢిల్లీ : అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో ఎన్నికల కమిషన్‌ (ఇసి) మార్పులు చేసింది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్‌ 2తో…

కురుపాం నుంచి సిపిఎం పోటీ

Mar 7,2024 | 20:15

– రానున్న ఎన్నికల్లో బిజెపిని తరిమికొడదాం – ఆ పార్టీకి వంతపాడే టిడిపి, జనసేన, వైసిపిని ఓడిద్దాం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్‌ ప్రజాశక్తి…

ఎన్నికల షెడ్యూలు అనంతరం గిఫ్టుల రూపంలో వేతనాలు

Mar 5,2024 | 10:09

 వైసిపి అభ్యర్థులే చెల్లించేలా చర్యలు వారి ప్రచారకర్తలుగా వలంటీర్లు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇప్పటి వరకూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో స్వచ్ఛంద సేవలు…

‘ఓట్ల’కు తాయిలాలు..!

Feb 29,2024 | 09:15

కోడ్‌…కూయకముందే ప్రలోభాలు ‘పురం’లో మహిళలకు చీరల పంపిణీ చేస్తున్న ప్రధాన పార్టీలు ప్రజాశక్తి-హిందూపురం : ఎన్నికల నోటిఫికేషన్‌ రాక ముందు రెండు ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు…

మార్గదర్శకాలు తూచ తప్పక పాటించాలి

Feb 12,2024 | 20:34

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు, సూచనలను తూచ…

అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రకటనలపై బిజెపి భారీ ఖర్చు

Dec 13,2023 | 10:35

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరోమధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రకటనలపై బిజెపి భారీ ఖర్చు చేసింది. ఇటీవల బిజెపి గెలిచిన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌…

మిజోరాంలో మెజారిటీ దిశగా  జెడ్‌పిఎం 

Dec 4,2023 | 12:06

  ఐజ్వాల్‌   :  మిజోరంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి దశలో రాష్ట్ర ముఖ్యమంత్రి జోరమ్‌తంగా నేతృత్వంలోని మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) వెనుకబడింది. ఆరు పార్టీల…

మరికొద్ది సేపటిలో సీఎల్పీ సమావేశం

Dec 4,2023 | 11:39

గచ్చిబౌలి: మరికొద్ది సేపటిలో జరగనున్న సీఎల్పీ సమావేశం నేపథ్యంలో గచ్చిబౌలిలోని హోటల్‌ ఎల్లాకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరారు. సీఎల్పీ సమావేశం కంటే ముందే నేతల సమావేశం జరగడం…