Balakrishna

  • Home
  • ఎన్‌టిఆర్‌తోనే వాల్మీకులకు రాజకీయ ప్రాధాన్యత

Balakrishna

ఎన్‌టిఆర్‌తోనే వాల్మీకులకు రాజకీయ ప్రాధాన్యత

May 5,2024 | 21:44

ఎస్‌టి సాధన కోసం చట్టసభల్లో మాట్లాడుతా  వాల్మీకుల ఆత్మీయ సమావేశంలో బాలకృష్ణ ప్రజాశక్తి-హిందూపురం (శ్రీ సత్యసాయి జిల్లా) :మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి…

ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని దోచేశారు : బాలకృష్ణ

May 4,2024 | 22:56

ప్రజాశక్తి – యలమంచిలి (అనకాపల్లి) : ‘ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చారు.. అందరి నడ్డి విరిచారు. ప్రశ్నించేవాడిని నోరెత్తకుండా చేశారు… యువతను గంజాయికి బానిసలను చేశారు..…

వైసిపి పాలనంతా అవినీతిమయం : సినీ నటుడు బాలకృష్ణ

May 4,2024 | 01:00

ప్రజాశక్తి – మాధవధార, ఆరిలోవ (విశాఖపట్నం) : రాష్ట్రంలో వైసిపి ఐదేళ్ల పాలనంతా అవినీతిమయంగా మారిందని సినీ నటుడు, టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు.…

దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలి : సినీ నటుడు బాలకృష్ణ

May 2,2024 | 23:40

ప్రజాశక్తి-చీపురుపల్లి/విజయనగరం కోట : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ దుర్మార్గపు పాలనకు చరమ గీతం పాడాలని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి,…

వైసిపి పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

Apr 27,2024 | 01:02

– సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రజాశక్తి-గుడ్లూరు (నెల్లూరు జిల్లా) :ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని హిందూపురం…

బాలయ్య హ్యాట్రిక్‌ కొట్టేనా?

Apr 21,2024 | 03:20

 ఆవిర్భావం నుంచి టిడిపికి కంచుకోట హిందూపురం ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : సినీనటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌…

హిందూపురం నుంచి బాలకృష్ణ నామినేషన్‌ దాఖలు

Apr 19,2024 | 14:32

హిందూపురం (అనంతపురం) : శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూటమి పార్టీ అభ్యర్థిగా ఆయన…

బాలకృష్ణ, లోకేష్‌పై చర్యలు తీసుకోండి

Apr 18,2024 | 00:29

 ఎన్నికల సంఘానికి వైసిపి ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సిఎం జగన్‌పై వ్యక్తిగతంగా, వైసిపిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ, యూట్యూబ్‌…

వైసిపి పాలనలో రాష్ట్రం అప్పులపాలు

Apr 16,2024 | 21:55

 ‘స్వర్ణాంధ్ర సాధికార యాత్ర’లో బాలకృష్ణ ప్రజాశక్తి – ఎమ్మిగనూరు రూరల్‌ (కర్నూలు) : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రూ.పది లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని…