రైతురాజ్యం తీసుకొస్తాం : టిడిపి అధినేత చంద్రబాబు
ప్రజాశక్తి – బాపట్ల జిల్లా : వైసిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. రైతుల సమస్యలు తీరుస్తామని, రైతు రాజ్యం రావడానికి టిడిపి, జనసేన కలిసి పనిచేస్తాయని, అరాచక…
ప్రజాశక్తి – బాపట్ల జిల్లా : వైసిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. రైతుల సమస్యలు తీరుస్తామని, రైతు రాజ్యం రావడానికి టిడిపి, జనసేన కలిసి పనిచేస్తాయని, అరాచక…
బాపట్ల: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టిడిపి అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శనివారం జమ్ములపాలెం ఎస్టీ కాలనీలో ఆయన పర్యటించారు. తుపాను వల్ల సర్వం…
ప్రజాశక్తి-అద్దంకి : ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జరిగింది. గురువారం ఉదయం పట్నంలోనే కలవకూరు రోడ్డు…
ఈ క్రాప్ తో సంబంధం లేకుండా నష్టపరహారం ఇవ్వాలి ప్రజాశక్తి-రేపల్లె : మండల పరిధిలో గ్రామాలలో తుఫాను వల్ల పడిపోయిన వరిపంటను సిపిఎం బృందం పరిశీలించడం జరిగింది.…
అమరావతి : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫాను (మిచౌంగ్)గా బలపడింది. ప్రస్తుతానికి నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ.…
ప్రజాశక్తి-భట్టిప్రోలు : వేమురు నియోజకవర్గంలో తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలకు నేల వాలిన వరి పైరు, హార్వెస్టర్ల ద్వారా కోసి తడిసిన ధాన్యాన్ని సోమవారం మాజీ మంత్రి…
ప్రజాశక్తి-అద్దంకి : ప్రముఖ సినీ గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా ఘంటసాల గానభరతి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని ఘంటసాల విగ్రహం వద్ద కార్యక్రమాన్ని…
ప్రజాశక్తి – మార్టూరు రూరల్ : ప్రేమించిన యువతికి పెళ్లి కుదిరిందని మనస్థాపం చెందిన యువకుడు బావిలో దూకి ఆత్మహత్య కు పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా…
ప్రజాశక్తి-ఇంకొల్లురూరల్ (బాపట్ల) : ఇంకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్గా బత్తుల శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సిఐగా పని చేసిన సూర్యనారాయణ ఎస్పి కార్యాలయానికి బదిలీ అయ్యారు.…