Telangana : కుషాయిగూడ బస్ డిపోలో రెండు బస్సులు దగ్ధం
మేడ్చల్ : తెలంగాణలోని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ బస్ డిపోవద్ద ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో రెండు టిపిఎస్ఆర్టిసి బస్సులు దగ్ధమయ్యాయని…
మేడ్చల్ : తెలంగాణలోని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ బస్ డిపోవద్ద ఆగి ఉన్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో రెండు టిపిఎస్ఆర్టిసి బస్సులు దగ్ధమయ్యాయని…
ప్రమాదాల నివారణకు పోలీసుల చొరవ ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం జిల్లా) : ప్రమాదాలన నివారణకు వ్యవసాయ కార్మికుల కోసం ఆర్టిసి బస్సులు ఏర్పాటుకు ప్రకాశం జిల్లా మర్కాపురం పోలీసులు…
బస్సుపై తెగిపడిన విద్యుత్ వైర్లు ప్రజాశక్తి -అనంతపురం క్రైం : అనంతపురం ఆర్టిసి బస్టాండ్ సమీపంలో దివాకర్ ట్రావెల్స్కు చెందిన ఓ బస్సు దగ్ధమైంది. విద్యుత్ వైర్లు…
పిచ్చాటూరు తిరుపతిజిల్లా : విద్యార్థుల కోసం అదనపు బస్సులు కేటాయించాలని తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు. బస్సుల కొరతతో విద్యార్థులు నిరంతరం ప్రాణాపాయ స్థితిలో ప్రయాణం సాగిస్తున్నారని ఆందోళన…
ప్రజాశక్తి-విజయనగరం కోట : నేడు విజయనగరంలో సిఎం జగన్ ర్యాలీ సందర్భంగా …. విజయనగరం ఎపిఎస్ఆర్టిసి డిపో నుంచి బస్సులన్నిటినీ విశాఖపట్నం, గాజువాక, మద్దిలపాలెం, పొంగవరపుకోటకు సిఎం…
అనంతపురం : ఆర్టిసి బస్టాండ్లో బస్సు ప్లాట్ ఫాం మీదికి దూసుకొచ్చిన ఘటన ఆదివారం అనంతపురంలో జరిగింది. ఆ సమయంలో అక్కడ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను…
మదనపల్లె (చిత్తూరు) : మదనపల్లె లో నేడు సిఎం జగన్మోహన్ రెడ్డి ‘ మేమంతా సిద్ధం ‘ సభ.. సందర్భంగా … మంగళవారం పలమనేరు డిపోలో ఉన్న…
తాడేపల్లిగూడెం (పశ్చిమ గోదావరి) : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్న టిడిపి – జనసేన ఉమ్మడి బహిరంగ సభకు ఎపి ఎస్ఆర్టిసి ఒక్క…
గుజరాత్ : రెయిలింగ్ను బస్సు ఢీకొట్టి లోయలోపడటంతో ఇద్దరు మృతి చెందిన ఘటన శనివారం గుజరాత్లో జరిగింది. ప్రయాణీకులతో వెళుతున్న బస్సు ఖేడా జిల్లాలోని నడియాద్ ప్రాంతంలో…