campaign

  • Home
  • ముగిసిన నాలుగో దశ ప్రచారం

campaign

ముగిసిన నాలుగో దశ ప్రచారం

May 12,2024 | 09:54

10 రాష్ట్రాల్లో 96 స్థానాలకు పోలింగ్‌ బరిలో 1,717 మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌, ఒడిషాలో అసెంబ్లీకీ పోలింగ్‌ రాష్ట్రంలో 2,368 మంది ఎమ్మెల్యే, 454 మంది ఎంపీ…

59వ డివిజన్‌లో సిపిఎం ఇంటింటి ప్రచారం..

May 9,2024 | 12:36

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ : 59 డివిజన్‌ పాతసింగనగర్లో సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు గెలుపు కోసం సిపిఎం నాయకులు ఆండ్ర మాలాద్రి ఆధ్వర్యంలో నాయకులు గురువారం…

పిఠాపురంలో ఉద్రిక్తత – సాయిధరమ్‌ తేజ్‌ ప్రచారంపై దాడి : జనసేన కార్యకర్తకి తీవ్రగాయాలు

May 6,2024 | 12:57

ప్రజాశక్తి-పిఠాపురం (కాకినాడ) : జనసేన అధినేత కూటమి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి పవన్‌ కళ్యాణ్‌ కు మద్దతుగా సినీ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రచారంలో ఉద్రిక్తత…

ప్రమాదకర స్థితిలో దేశం

May 4,2024 | 23:04

మోడీని గద్దె దింపి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం  తిరుపతి ఎన్నికల సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రజాశక్తి -తిరుపతి సిటీ : ప్రస్తుతం దేశం ప్రమాదకర పరిస్థితుల్లో…

ఉచితంగా ఇసుక, టిడ్కో ఇళ్లు

May 4,2024 | 21:34

ఉద్యోగస్తులకు ఒకటో తేదీన జీతాలు చింతలపూడి ఎత్తిపోతల కల నెరువేరుస్తాం దర్శి, నూజివీడు, కాకినాడలో చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి – యంత్రాంగం : ట్రాక్టర్‌ ఇసుకను రూ.1000…

అధికార, ప్రతిపక్ష నాయకులకు ఓటు అడిగే అర్హత లేదు

May 3,2024 | 18:04

ఇండియా కూటమితోనే అభివృద్ధి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అధికార, ప్రతిపక్ష నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదని,…

పెద్దపాడులో సిపిఎం అభ్యర్థి ఇంటింటి ప్రచారం

May 3,2024 | 14:42

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం పాణ్యం నియోజకవర్గ అభ్యర్థి గౌస్‌ దేశారు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం పెద్దపాడు గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.…

నెల్లూరు టౌన్‌లో సిపిఎం-కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రచారం

May 2,2024 | 12:25

నెల్లూరు : నెల్లూరు టౌన్‌ లో సిపిఎం అసెంబ్లీ అభ్యర్థి మూలం రమేష్‌, కాంగ్రెస్‌ పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల రాజు గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ…

కార్మికులు సంపద సృష్టిస్తే… అదాని, అంబానీలకు పంచి పెడతారా?

May 2,2024 | 08:16

ప్రజాగరళంగా టిడిపి, జనసేన, బిజెపి మేనిఫెస్టో నెల్లూరు రోడ్‌ షో వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబు సంపద సృష్టించి పంచుతానని…