Comments

  • Home
  • దేశం కోసం మా అమ్మ తాళినే త్యాగం చేసింది : ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన ప్రియాంక గాంధీ

Comments

దేశం కోసం మా అమ్మ తాళినే త్యాగం చేసింది : ప్రధాని మోడీ వ్యాఖ్యలపై దీటుగా స్పందించిన ప్రియాంక గాంధీ

Apr 24,2024 | 09:47

న్యూఢిల్లీ : దేశం కోసం మా అమ్మ మంగళ సూత్రాన్నే త్యాగం చేసిందంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలను ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు. కర్ణాటక రాజధాని బెంగళూ…

పినరయి విజయన్‌పై రాహుల్‌ వ్యాఖ్యలకు సర్వత్రా ఖండనలు

Apr 20,2024 | 10:39

రాజకీయ అపరిపక్వతను సూచిస్తున్నాయని విమర్శలు ప్రజాశక్తి ప్రతినిధి-తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ రెచ్చగొట్టే విధంగా, నిరాధారంగా చేసిన వ్యాఖ్యలపై…

”మీ తల్లిదండ్రులు నాకు ఓటేయకపోతే రెండు రోజులు తినకండి” : పిల్లలతో ఎమ్మెల్యే బంగర్‌

Feb 11,2024 | 14:06

మహారాష్ట్ర : ‘వచ్చే ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకపోతే, రెండు రోజులు భోజనం చేయకండి’ అని 10 ఏళ్లలోపు పిల్లలతో మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే…

ఢిల్లీకి ప్రాజెక్టులు అప్పగించి తెలంగాణను అడుక్కునే స్థితికి తీసుకువచ్చారు..

Feb 5,2024 | 16:02

 సిఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఆగ్రహం హైదరాబాద్‌: కష్ణా నదిపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను నెల రోజుల్లో కృష్ణా రివర్‌ బోర్డు మేనేజ్‌మెంట్‌(కేఆర్‌ఎంబీ)కి అప్పగించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైందని…

వైసీపీ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు ప్రశ్నిస్తే దాడులకు తెగబడతారా?

Jan 31,2024 | 12:32

పట్టపగలు ప్రజా సంపద లూఠీ చేస్తుంటే మేం చూస్తూ కూర్చోవాలా? టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం ప్రజాశక్తి-అమరావతి : తమ అవినీతి,అక్రమాలు ప్రశ్నించిన వారిపై…

గణనీయమైన తేడాలున్నాయి

Jan 30,2024 | 11:03

కాల్పుల విరమణ చర్చలపై ఇజ్రాయిల్‌ వ్యాఖ్యలు ఈ వారం కూడా కొనసాగుతాయంటూ వెల్లడి రఫా : ఆదివారం అమెరికా, కతార్‌, ఈజిప్ట్‌లతో కాల్పుల విరమణపై చర్చలు జరిగిన…

వైసిపి పాలనలో బిసిలు బతకాలంటే భయపడే పరిస్థితులు : మాజీ మంత్రి కొల్లు

Jan 30,2024 | 10:38

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి పాలనలో బిసిలు బతకాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో…

‘సాక్షి’లో నాకూ సమాన వాటా

Jan 30,2024 | 08:05

నా పత్రికల్లో నాపై తప్పుడు రాతలు : షర్మిల ప్రజాశక్తి – కడప ప్రతినిధి/వేంపల్లె : సాక్షిలో తనకు సమాన వాటా ఉందని నా తండ్రి రాజశేఖర్‌రెడ్డి…

సీఎం జగన్‌ ఒక మానసిక రోగి : చంద్రబాబు

Jan 29,2024 | 16:09

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : సీఎం జగన్‌ ఒక మానసిక రోగి అని, రాష్ట్రంలో సైకో పరిపాలన జరుగుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఏర్పాటు చేసిన…