cpm

  • Home
  • రైతుల ఆకాంక్షలను నూతన ప్రభుత్వాలు నెరవేర్చాలి : వి శ్రీనివాసరావు

cpm

రైతుల ఆకాంక్షలను నూతన ప్రభుత్వాలు నెరవేర్చాలి : వి శ్రీనివాసరావు

Jun 19,2024 | 23:54

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్రంలో నూతనంగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం దేశంలో రైతాంగం ఆత్మహత్యలు చేసుకోకుండా నివారణ చర్యలు చేపట్టాలని, పంటలకు మద్దతు ధరల…

సత్తిరాజు మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు

Jun 19,2024 | 20:51

ప్రజాశక్తి – పాలకొల్లు : సిపిఎం సీనియర్‌ నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం నేత కూనపరాజు సత్యనారాయణరాజు (సత్తిరాజు) మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం…

CPM: బలపడుతున్న హైబ్రిడ్ నియంతృత్వం : బృందా కరత్

Jun 15,2024 | 09:12

త్రిస్సూర్ :  ప్రజాస్వామ్య ముసుగులో అంతర్గత నియంతృత్వంతో కూడిన హైబ్రిడ్ నియంతృత్వం భారతదేశంలో బలపడుతున్నదని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్  అన్నారు. ఈఎంఎస్ నంబూత్రిపాద్ 115వ…

రైతులను ఆదుకోవాలి : సిపిఎం

Jun 11,2024 | 14:54

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్య) : అరటి, మామిడి, వరి పంటలను వేసిన రైతులను నూతన ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నాయకులు కోరారు. రాజంపేట మండలంలో మంగళవారం సిపిఎం జిల్లా…

హిందూత్వ – కార్పొరేట్ల బంధం, నిరంకుశత్వంపై బలమైన పోరాటం

Jun 11,2024 | 08:02

సిపిఎం పొలిట్‌బ్యూరో పిలుపు న్యూఢిల్లీ : పద్దెనిమిదవ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి మెజార్టీ కోల్పోయినప్పటికీ హిందూత్వ నిరంకుశ పోకడలు మరింత పెరిగే ప్రమాదముందని సిపిఎం పొలిట్‌బ్యూరో హెచ్చరించింది.…

కాలుష్యాన్ని అరికట్టాలని ధర్నా

Jun 10,2024 | 22:02

ప్రజాశక్తి- భీమవరం టౌన్‌ : కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ భీమవరంలోని ప్రకాశం చౌక్‌ సెంటర్‌లో యనమదుర్రు డ్రెయిన్‌ వంతెనపై సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ…

అరకు లోక్‌సభ స్థానంలో.. బిజెపిని నిలువరించిన సిపిఎం

Jun 7,2024 | 09:28

ఎర్రజెండాకు ఏజెన్సీలో పెరిగిన ఆదరణ ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించిన…

సిపిఎంకు నాలుగు స్థానాలు

Jun 5,2024 | 01:26

సికార్‌, అలత్తూరు, దిండిగల్‌, మదురైలో ఎగిరిన ఎర్రజెండా  ఒరిస్సాలోని బోనై అసెంబ్లీ స్థానంలో విజయం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. మూడు…