cpm

  • Home
  • మోడీ పర్యటనపై సిపిఎం ప్రెస్ మీట్(లైవ్)

cpm

మోడీ పర్యటనపై సిపిఎం ప్రెస్ మీట్(లైవ్)

Nov 25,2023 | 11:54

ప్రజాశక్తి-విజయవాడ : శుక్రవారం సిపిఎం రాష్ట్ర కమిటీలో ఆమోదించిన తీర్మానాలను తెలియజేసేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు వి వెంకటేశ్వరరావు మీడియా…

ఉదారంగా ఆదుకోండి-‘కరువు’ పై సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌

Nov 25,2023 | 08:58

ప్రజాశక్తి – అమరావతి బ్యూరోకరువులో చిక్కుకున్న రైతులను. వ్యవసాయ కూలీలను ఉదారంగా ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. శుక్రవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో…

దొడ్డిదారిన తరలించడం చట్ట విరుద్ధం : వి.శ్రీనివాసరావు

Nov 24,2023 | 13:39

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను దొడ్డిదారిన విశాఖకు తరలించడం చట్ట విరుద్దమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాల…

సికార్‌లో ఎర్రజెండా రెపరెపలు

Nov 24,2023 | 10:44

పేమారామ్‌కు విశేష ఆదరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌లోని సికార్‌ జిల్లాలో ధోడ్‌ శాసనసభ స్థానం నుంచి సిపిఎం తరపున పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పేమారామ్‌కు…

విజయమే లక్ష్యంగా.. రాజస్థాన్‌లో సిపిఎం ప్రచారం

Nov 23,2023 | 09:09

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సిపిఎం ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వివిధ నియోజకవర్గాల్లో బుధవారం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,…

పంట నష్టపరిహారమివ్వాలని ధర్నా

Nov 22,2023 | 21:25

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌ :పంట నష్టపరిహారం, ఇతర వ్యవసాయ అనుబంధ సమస్యల పరిష్కారం కోరుతూ అనంతపురం కలెక్టరేట్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు…

తొలగించిన చోటే దళితులకు ఇళ్లు నిర్మించాలి

Nov 22,2023 | 16:13

సీపీఎం నగర కార్యదర్శి డిమాండ్ 25న మున్సిపల్ అఫీస్ వద్ధ ధర్నా ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : బొగ్గుల దిబ్బ దళితుల ఇళ్లు తొలగించిన చోటే ఇల్లు నిర్మించి…

దుంగార్‌గఢ్‌ ఎమ్మెల్యేకు ప్రజాదరణ – సిపిఎం అభ్యర్థికి ఊరురా

Nov 22,2023 | 10:39

జన నీరాజనం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌లోని బికనీర్‌ జిల్లాలో దుంగార్‌గఢ్‌ నియోజకవర్గంలో సిపిఎం తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే గిర్దారిలాల్‌ మహియాకు ప్రజల నుంచి విశేష…

రాజస్థాన్‌లో సిపిఎం అభ్యర్థులకు పెరుగుతున్న మద్దతు

Nov 22,2023 | 12:00

జైపూర్‌ : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అభ్యర్థులకు మద్దతు, ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభలు,…