cpm

  • Home
  • నష్టపోయిన రైతులను ఆదుకోండి : సిపిఎం 

cpm

నష్టపోయిన రైతులను ఆదుకోండి : సిపిఎం 

Dec 8,2023 | 10:46

ఎకరాకు రూ.30 వేలు ఇవ్వాలని సిపిఎం డిమాండ్‌ క్షేత్రస్థాయి పరిశీలన చేసిన నాయకులు ప్రజాశక్తి – యంత్రాంగం : ‘మిచౌంగ్‌ తుపాను వల్ల కురిసిన వర్షాలకు వరితోపాటు…

ఆక్రమిత అటవీ భూములను పేదలకివ్వండి : సిపిఎం

Dec 8,2023 | 08:27

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ముకుందాపురం, పెనకచర్ల డ్యాం గ్రామాల పరిధిలోని అటవీ శాఖ భూములను కొందరు ఆక్రమించారని, వారి నుంచి…

తుఫాన్ ప్రభావంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రెస్ మీట్(లైవ్)

Dec 7,2023 | 11:49

ప్రజాశక్తి-విజయవాడ : మిచౌంగ్‌ తుఫాన్ ప్రభావంపై సిపిఎం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ తుఫాన్…

మతోన్మాద, కార్పొరేట్‌ శక్తులపై పోరాటం అంబేద్కర్‌కు అదే నిజమైన నివాళి

Dec 7,2023 | 09:37

సీతారాం ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మతోన్మాద, కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా పోరాడటమే రాజ్యాంగ నిర్మాణ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి అని సిపిఎం…

తుఫాను ముంపు ప్రాంతాల్లో సిపిఎం నేతల పర్యటన

Dec 6,2023 | 16:02

బాపట్ల : తుఫాను ముంపు ప్రాంతాల్లో సిపిఎం నేతలు పర్యటించారు. మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా … నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం బృందం డిమాండ్‌ చేసింది.…

తుపాను ప్రాంతాల్లో నేడు సిపిఎం బృందాల పర్యటన

Dec 6,2023 | 09:04

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :’మిచౌంగ్‌’ తుపాను ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో సిపిఎం బృందాలు నేడు (బుధవారం) పర్యటించనున్నాయి. బాపట్ల, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో మూడు వేర్వేరు…

రోడ్డుపై వర్షం నీరు తొలగించాలని సిపిఎం నిరసన

Dec 5,2023 | 13:45

ప్రజాశక్తి – చాపాడు (కడప) : మైదుకూరు పట్టణంలోని వనిపెంట రోడ్డులో ఉన్న కూరగాయల మార్కెట్‌ సమీపంలో రోడ్డుపై నిలుస్తున్న వర్షపు నీటిని తొలగించాలని సిపిఎం మైదుకూరు…

విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదనడం మోసపూరితం

Dec 4,2023 | 19:57

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు ప్రజాశక్తి – విజయవాడ : ప్రతి నెలా సర్దుబాటు భారం మోపుతూ విద్యుత్‌ ఛార్జీలు పెంచడం లేదని ప్రభుత్వం ప్రకటించడం…

పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి : సిపిఎం

Dec 4,2023 | 17:07

ప్రజాశక్తి-విజయవాడ : పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్‌ నుండి ఎన్నికైన ఎంపిలు కృషి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ…