cpm

  • Home
  • కార్పొరేట్‌ మతోన్మాద బిజెపి కూటమిని ఓడించాలి : సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌

cpm

కార్పొరేట్‌ మతోన్మాద బిజెపి కూటమిని ఓడించాలి : సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌

Apr 16,2024 | 14:08

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కార్పొరేట్‌ మతోన్మాద బిజెపి మిత్రులను, లోపాయికారిగా మోడీతో జతకట్టిన వైసిపిని ఓడించాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు…

సిపిఎం అభ్యర్థి మూలం రమేష్‌ విస్తృత ప్రచారం

Apr 16,2024 | 13:27

ప్రజాశక్తి-నెల్లూరు సిపిఎం నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మూలం రమేష్‌ మంగళవారంనాడు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయనకు మద్దతుగా సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు ప్రచారంలో పాల్గంటున్నారు.…

వైసిపి నుంచి 134 కుటుంబాలు సిపిఎంలో చేరిక

Apr 16,2024 | 09:20

ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్‌ : పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలంలోని నాలుగు గిరిజన గ్రామాలకు చెందిన 134 కుటుంబాలు సోమవారం వైసిపి నుంచి సిపిఎంలో చేరాయి.…

రాజమండ్రి పార్లమెంటు బరిలో బిజెపిని ఓడించండి

Apr 16,2024 | 08:54

కూటమికి ఓటు వేసినా, వైసిపికి వేసినా మోడీకే రాజ్యాంగ పరిరక్షణ సభలో వక్తలు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : రాజమండ్రి పార్లమెంటు బరిలో బిజెపిని ఓడించాలని సిపిఎం…

సిపిఎం అభ్యర్థులను గెలిపించండి : ఇండియా వేదిక పిలుపు

Apr 16,2024 | 00:34

ఖగారియా : ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేసే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ఇండియా వేదిక నాయకులు పిలుపునిచ్చారు. బీహార్‌లోని ఖగారియా పార్లమెంట్‌ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సంజరుకుమార్‌…

తమిళనాడులో సిపిఎం విస్తృత ప్రచారం

Apr 13,2024 | 08:03

చెన్నై : తమిళనాడులో సిపిఎం, ఇండియా వేదిక అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సెంట్రల్‌ చెన్నై నియోజకవర్గంలోని పురసవల్కంలో జరిగిన ఎన్నికల సభలో సిపిఎం…

మీ ఓటు బిజెపిపై వేటు కావాలి

Apr 12,2024 | 08:07

 ఎన్నికల ప్రచార సభలో మాణిక్‌ సర్కార్‌ పిలుపు అగర్తల : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని సర్కారును కూకటివేళ్లతో పెకిలించి, ప్రతిపక్ష ‘ఇండియా’ బ్లాక్‌కు ఓటు…

రసవత్తరంగా బంగ రాజకీయం

Apr 12,2024 | 04:01

దీదీ, మోడీ ప్రభుత్వాలపై విమర్శల వెల్లువ  ప్రజల వెంట వామపక్షాలు బలోపేతమైన ఇండియా ఫోరం ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో…

జునైద్‌ కుటుంబానికి బృందాకరత్‌ పరామర్శ

Apr 11,2024 | 23:54

న్యూఢిల్లీ : ఈద్‌ సందర్భంగా జునైద్‌ కుటుంబ సభ్యులను సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ పరామర్శించారు. 2017 జూన్‌ 22న ఈద్‌కు కొన్ని రోజుల ముందు, 15…