cpm

  • Home
  • నివాస స్థలాలకు ఇంటి పట్టాలివ్వాలి

cpm

నివాస స్థలాలకు ఇంటి పట్టాలివ్వాలి

Dec 17,2023 | 09:12

– ఎంటిఎంసి కార్యాలయం వద్ద రిలే దీక్షలు ప్రారంభం ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) :ప్రభుత్వ భూముల్లోనూ, కొండ పోరంబోకు భూముల్లోనూ ఇళ్లు వేసుకొని నివాసముంటున్న…

నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి : సిపిఎం ధర్నా

Dec 16,2023 | 14:53

సమస్యను పరిష్కరించే అంతవరకు ఆందోళన. ప్రజాశక్తి-మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో అనేక సంవత్సరాల నుండి ఇల్లు వేసుకుని నివాసముంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని,…

అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి : సీపీఎం

Dec 16,2023 | 15:04

ప్రజాశక్తి-అరకువేలీ : అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం అల్లూరి జిల్లా ప్లీనం సందర్బంగా సందర్భంగా…

ఎమ్మెల్సీ సాబ్జీ మృతికి సీపీఎం సంతాపం

Dec 16,2023 | 12:40

ప్రజాశక్తి-అరకువాలీ : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఉద్యమ ప్రముఖ రాష్ట్ర నాయకులు షేక్‌ సాబ్జీ దుర్మరణం పట్ల అరకువాలీలో జరుగుతున్న సీపీఎం అల్లూరి…

ఎమ్మెల్సీ సాబ్జి మృతికి సిపిఎం సంతాపం

Dec 15,2023 | 16:31

ప్రజాశక్తి-విజయవాడ : ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఉద్యమ ప్రముఖ రాష్ట్ర నాయకులు షేక్‌ సాబ్జి దుర్మరణం పట్ల సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రగాఢ…

భూ హక్కుల చట్టంను ఉపసంహరించుకోవాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Dec 15,2023 | 13:27

ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ భూ హక్కుల చట్టంను ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిఎం జగన్ కు లేఖ రాశారు. అక్టోబర్‌ 31 నుండి…

విజయవాడలో మాకినేని బసవపున్నయ్య 109వ జయంతి

Dec 14,2023 | 13:15

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ ఎంబివిజ్ఞాన కేంద్రంలో మాకినేని బసవపున్నయ్య 109వ జయంతి కార్యక్రమం సందర్భంగా దళిత్ సోషన్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు, ఎంబీవీకే…

ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి : సిఎం జగన్ కు సిపిఎం లేఖ

Dec 13,2023 | 20:41

– కొద్దిపోస్టులకే నోటిఫికేషన్‌ సరికాదు – ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ ప్రజాశక్తి -అమరావతి బ్యూరో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ప్రకటించి, నోటిఫికేషన్‌ ఇచ్చి…

సాయం కోసం తుపాను బాధితుల ధర్నా

Dec 13,2023 | 20:28

ప్రజాశక్తి -నెల్లూరు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన తమకు తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ బాధితులు ధర్నా చేశారు. తొలుత…