cpm

  • Home
  • ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం ను గెలిపించండి : మూలం. రమేష్‌

cpm

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం ను గెలిపించండి : మూలం. రమేష్‌

Mar 30,2024 | 11:07

నెల్లూరు : నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 54వ డివిజన్‌ జనార్దన్‌ రెడ్డి కాలనీలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం.రమేష్‌ శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.…

జీడి రైతులను ఆదుకోండి : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు

Mar 27,2024 | 12:15

ప్రజాశక్తి – కురుపాం (మన్యం) : జీడి పీక్కలకు కింటాకు 16,000 రూపాయలు మద్దతు ధర కల్పించి పంట పోయిన జీడి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం…

ఇంటింటి ప్రచారానికి నిబంధనలను పున:పరిశీలించాలి: సిపిఎం

Mar 26,2024 | 23:36

అమరావతి: ఎన్నికల్లో కరపత్రాల పంపిణీకి, ఇంటింటి ప్రచారానికి కూడా 48 గంటల ముందు అనుమతి తీసుకోవాలన్న నిబంధనలను పున : పరిశీలించాలని సిపిఎం కోరింది. సమావేశానికి హాజరైన…

Andaman and Nicobar : నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలం

Mar 26,2024 | 18:38

పోర్ట్‌ బ్లెయిర్‌ : అండమాన్‌ నికోబర్‌ దీవుల్లో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని సిపిఎం అభ్యర్థి డి. అయ్యప్పన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.…

సెంట్రల్‌ అభివృద్ధి చెందాలంటే సిపిఎంను గెలిపించాలి : సిహెచ్‌ బాబూరావు

Mar 20,2024 | 18:01

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌నగర్‌(విజయవాడ) : సెంట్రల్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సిపిఎంకు మద్దతు తెలిపి ఓట్లు వేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు పేర్కొన్నారు.…

సిపిఎం అభ్యర్థికి ఓట్లు వేసి అసెంబ్లీకి పంపించండి

Mar 18,2024 | 17:41

 అజిత్‌ సింగ్‌నగర్‌లో ఇంటింటి ప్రచారం ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ (విజయవాడ) : మార్పు కోసం సిపిఎం పాదయాత్ర అజిత్‌ సింగ్‌నగర్‌ చెత్త ఫ్యాక్టరీ వెనుక జి ప్లస్‌…

లౌకిక రాజ్యానికి తూట్లు పొడుస్తున్న మోడీ

Mar 16,2024 | 22:25

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ సిఎఎను రద్దు చేయాలని డిమాండ్‌ సిఎఎకు వ్యతిరేంగా రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు ప్రజాశక్తి-యంత్రాంగం : పౌరసత్వ సవరణ (సిఎఎ) చట్టం…

కమ్యూనిస్టులతోనే ప్రజల హక్కులకు రక్షణ

Mar 14,2024 | 23:27

అరకు పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం పోటీ : వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – అరకులోయ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : కమ్యూనిస్టులతోనే ప్రజల హక్కులకు రక్షణ ఉంటుందని…

వామపక్షాలతో కలిసి ముందుకు.. ఢిల్లీలో వైఎస్‌ షర్మిల వెల్లడి

Mar 14,2024 | 00:13

 175 స్థానాల్లోనూ పోటీ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వామపక్షాలతో కలిసి ముందుకెళ్తామని, ఈ దిశగా సిపిఎం, సిపిఐతో చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌…