ఇది కాలం చెల్లిన బస్సు..!
ధర్మాజీగూడెం (ఏలూరు జిల్లా) : కాలం చెల్లిన ఆర్టిసి బస్సును ప్రయాణీకులు, విద్యార్థులే తోసుకుంటూ నడిపిన వైనం మంగళవారం ధర్మాజీగూడెంలో జరిగింది. ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ…
ధర్మాజీగూడెం (ఏలూరు జిల్లా) : కాలం చెల్లిన ఆర్టిసి బస్సును ప్రయాణీకులు, విద్యార్థులే తోసుకుంటూ నడిపిన వైనం మంగళవారం ధర్మాజీగూడెంలో జరిగింది. ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ…
ప్రజాశక్తి-జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని గిరిజన బాలుర ఆశ్రమ వసతి గృహంలో 42 మంది బాలురు సోమవారం ఉదయం నుండి వాంతులు, విరేచనాలతో బాధపడున్నారు. ఈ…
ప్రజాశక్తి-చింతలపూడి(ఏలూరు) : చింతలపూడి మండలం నారెడ్డిగూడెంలో నాటు సారా బట్టిలపై మెరుపుదాడులు నిర్వహించినట్లు చింతలపూడి సీఐ సుధాకర్ రావు తెలిపారు. ఈ దాడుల్లో 200 లీటర్ల బెల్లపు…
ప్రజాశక్తి-కొయ్యలగూడెం : కొయ్యలగూడెం మండల కేంద్రంలో గ్రామీణ భారత్ బంద్ పారిశ్రామిక సమ్మె నేపథ్యంలో కొయ్యలగూడెం సంతమర్కెట్ వద్ద సీ.ఐ.టీ.యూ, ఏ.ఐ.టి.యు.ఎస్, ఐ.ఎఫ్.టి.యు, ఎ ఐ కే కే…
ప్రజాశక్తి-కొయ్యలగూడెం : కొయ్యలగూడెం మండలం కన్నాయిగుడేం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నయ్య గూడెం గ్రామంలో ఈ రోజు 9:20 నిముషాలకు రాజమండ్రి నుంచి గవరవరం గ్రామంలో వారి…
ప్రజాశక్తి-లింగపాలెం : ఏలూరు జిల్లా లింగపాలెం మండలం గోకవరం ఏరియాలో మంగళవారం అర్ధరాత్రి కోడిపందాలు స్తావరాలపైన ధర్మాజీగూడెం పోలీసులు దాడి చేశారు. దాడి సమయంలో అక్కడే వున్న వ్యక్తి…
ప్రజాశక్తి-చింతలపూడి : చింతలపూడి నగర పంచాయతీలో గుంతలో పడి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నయని సీఐ సుధాకర్ గుంతలు పూడిపిస్తున్నారు. నగర పంచాయతీ అధికారులు, ఆర్ అండ్ బి…
ప్రజాశక్తి-ఏలూరు : ఆటోలు, టాక్సీలపై స్టాప్ లైన్ వయోలేషన్ పేరుతో విధిస్తున్న ఈ చలానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్…
ఏలూరు : మున్సిపల్ సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు విడుదల చేయాలని కోరుతూ … ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్…