బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీధర్ శంకుస్థాపన
ప్రజాశక్తి- యడవల్లి (ఏలూరు) : లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి, తారు రోడ్డు పనులకు ఎంపీ కోటగిరి శ్రీధర్ మంగళవారం…
ప్రజాశక్తి- యడవల్లి (ఏలూరు) : లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి, తారు రోడ్డు పనులకు ఎంపీ కోటగిరి శ్రీధర్ మంగళవారం…
చింతలపూడి (ఏలూరు) : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు చింతలపూడి ఎస్సై కుటుంబరావు తెలిపారు. సోమవారం ఎస్సై మాట్లాడుతూ … చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో…
ఏలూరు : రాష్ట్ర ప్రభుత్వం దోచుకున్న 14, 15 వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ …. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్…
ప్రజాశక్తి-ఉంగటూరు: మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయడం అభినందనీయమని ప్రముఖ సింగర్ సునీత అన్నారు. ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా చేబ్రోలు లయన్స్…
ప్రజాశక్తి-టి.నరసాపురం : మండలంలోని మర్రిగూడెంలో అగ్నిప్రమాదంతో నిరాశ్రయులైన బాదిత కుటుంబానికి జడ్పీటీసీ సభ్యులు సామంతపూడి బాల సూర్యనారాయణరాజు ( సూరిబాబు) చేతుల మీదుగా రూ. 5వేలు ఆర్ధిక…
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్ : ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉపాధి కార్మికులు,…
ఏలూరు : ఏలూరు నగరంలో విలీనం చేసిన పోనంగి గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ … వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…
ఏలూరు : ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల పట్ల మోడీ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ … వామపక్షాల ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద శుక్రవారం…
ఏలూరు : ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకై జేఏసీ చేపట్టిన దశలవారి ఆందోళనలో భాగంగా … మంగళవారం ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్…