Eluru district

  • Home
  • బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీధర్‌ శంకుస్థాపన

Eluru district

బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీధర్‌ శంకుస్థాపన

Mar 5,2024 | 14:39

ప్రజాశక్తి- యడవల్లి (ఏలూరు) : లింగపాలెం మండలం యడవల్లి గ్రామంలో 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జి, తారు రోడ్డు పనులకు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ మంగళవారం…

అక్రమ రేషన్‌ బియ్యం పట్టివేత

Mar 4,2024 | 13:54

చింతలపూడి (ఏలూరు) : అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు చింతలపూడి ఎస్సై కుటుంబరావు తెలిపారు. సోమవారం ఎస్సై మాట్లాడుతూ … చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో…

అభినందనీయం

Mar 1,2024 | 14:38

ప్రజాశక్తి-ఉంగటూరు: మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయడం అభినందనీయమని ప్రముఖ సింగర్ సునీత అన్నారు. ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా చేబ్రోలు లయన్స్…

అగ్ని ప్రమాద బాధితులకు జడ్పీటీసీ సభ్యుల ఆర్థిక సాయం

Mar 1,2024 | 13:00

ప్రజాశక్తి-టి.నరసాపురం‌ : మండలంలోని మర్రిగూడెంలో అగ్నిప్రమాదంతో నిరాశ్రయులైన బాదిత కుటుంబానికి జడ్పీటీసీ సభ్యులు సామంతపూడి బాల సూర్యనారాయణరాజు ( సూరిబాబు) చేతుల మీదుగా రూ. 5వేలు ఆర్ధిక…

ఉపాధి పనులు కల్పించాలని ధర్నా

Feb 26,2024 | 20:43

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఉపాధి కార్మికులు,…

ఉపాధి హామీ పనులివ్వండి…

Feb 23,2024 | 13:59

ఏలూరు : ఏలూరు నగరంలో విలీనం చేసిన పోనంగి గ్రామ ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ … వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…

ఏలూరులో వామపక్షాల ధర్నా

Feb 23,2024 | 11:14

ఏలూరు : ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల పట్ల మోడీ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ … వామపక్షాల ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌ వద్ద శుక్రవారం…

ఏలూరులో జేఏసీ భారీ ర్యాలీ

Feb 20,2024 | 11:35

ఏలూరు : ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకై జేఏసీ చేపట్టిన దశలవారి ఆందోళనలో భాగంగా … మంగళవారం ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్‌…