Eluru district

  • Home
  • నారాయణపురం వాలంటీర్ల రాజీనామా

Eluru district

నారాయణపురం వాలంటీర్ల రాజీనామా

Apr 6,2024 | 13:23

ప్రజాశక్తి-ఉంగుటూరు : ఉంగుటూరు మండలం నారాయణపురం సచివాలయం-2 పరిధిలో వాలంటీర్లు శనివారం మూకుమ్మడిగ రాజీనామాలు చేశారు. తామంతా ఇష్టపూర్వకంగానే రాజీనామా చేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో ఉంగుటూరు మండలంలో…

సమతావాది జగ్జీవన్ రామ్

Apr 5,2024 | 15:14

ప్రజాశక్తి-కలెక్టరేట్(ఏలూరు) : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బాబు జగ్జీవన్ రామ్ సమతవాది, సంస్కరణవాది అని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ గౌతమి…

ఓటు నమోదుకు తుది గడువు 14

Apr 4,2024 | 15:08

ప్రజాశక్తి-ఉంగుటూరు : ఓటు పొందేందుకు ఏప్రిల్ 1,2024 నాటికి 18 ఏళ్లు నిండినవారంతా అర్హులేనని, ఈ నెల 14వ తేదీ లోపుగా ధరఖాస్తు చేసుకోవాలని ఉంగుటూరు ఆర్వో…

కైకరంలో పింఛన్ కోసం పడిగాపులు

Apr 3,2024 | 13:22

ప్రజాశక్తి-కైకరం : కైకరం-2 సచివాలయం వద్ద ఫించన్ పెన్షన్ దారులు బుధవారం పడి గాపులు కాచారు. పెన్షన్లు ఉదయం 9 గంటలకు ఇస్తారని అధికారులు చెప్పడంతో ఉంగుటూరు…

జనసేన ప్రచారం ప్రారంభం

Apr 3,2024 | 12:15

ప్రజాశక్తి-టీ నర్సాపురం : మండలంలో రెండో రోజు జనసేన ప్రచారం భాగంగా కూటమి అభ్యర్ధి చిర్రి బాలరాజు శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రచారం మొదలు…

ఓటు వేయడం మన బాధ్యత : కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

Apr 2,2024 | 14:28

ప్రజల భధ్రతకు బరోసా కల్పించేందుకే పోలీస్‌ కవాతు ప్రజాశక్తి-ఏలూరు స్పోర్ట్స్‌ : ఓటు వేయడం మన బాధ్యతని.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ప్రజలు స్వేచ్ఛగా, స్వచ్ఛంధంగా…

మామపై అల్లుడు యాసిడ్‌ దాడి

Apr 1,2024 | 21:22

చికిత్స పొందుతూ మామ మృతి ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌ (ఏలూరు) : ఆరుబయట నిద్రిస్తున్న మావయ్యపై అల్లుడు యాసిడ్‌తో దాడి చేసిన ఘటన ఏలూరు జిల్లా…

గుడ్ ఫ్రైడే ర్యాలీలో ముస్లింల సోదరభావం

Mar 29,2024 | 13:12

ప్రజాశక్తి-చింతలపూడి : పవిత్ర గుడ్ ఫ్రై డే సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడి ఆర్ సిఎం చర్చ్ ఫాదర్ కామ మ్యాత్యూ ఆధ్వర్యంలో వందలమంది క్రైస్తవ విశ్వాసకులు ర్యాలీగా…

వైసిపి అరాచకాలు పెచ్చుమీరాయి – ‘నిజం గెలవాలి’లో భువనేశ్వరి

Mar 26,2024 | 21:42

ప్రజాశక్తి – కొయ్యలగూడెం :వైసిపి ప్రభుత్వ అరాచకాలు పెచ్చుమీరాయని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విమర్శించారు. ప్రజల కోసం అనేక సంక్షేమం పథకాలను చంద్రబాబు తీసుకువచ్చారని తెలిపారు.…