Employees

  • Home
  • గుబులు రేపుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌

Employees

గుబులు రేపుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌

May 19,2024 | 22:22

ఓట్లు చెల్లకపోతే ఎలా?  ఉద్యోగుల్లో ఆందోళన ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌ ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులు ఉపయోగించుకున్న…

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్యోగుల ఆగ్రహం – కనీసం టిఫిన్లు కూడా..!

May 12,2024 | 11:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉదయం ఏడు గంటలకు వచ్చేశాం, ఇంత వరకు పోలింగ్‌ కేంద్రాలు కేటాయింపు ఆర్డర్లు ఇవ్వలేదు, ఎప్పుడు ఆర్డర్లు ఇస్తారు, మెటీరియల్‌ ఎప్పుడు తీసుకోవాలి,…

ఉద్యోగులందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించాలి

May 4,2024 | 21:40

 ఎపిజెఎసి అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం అవుతున్న ఉద్యోగులందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించాలని ఎపిజెఎసి అమరావతి…

విజయవాడలో పోస్టల్‌ బ్యాలెట్‌ ను వినియోగించుకున్న ఉద్యోగులు

May 4,2024 | 12:22

విజయవాడ : ఉద్యోగస్తుల కోసం ఎలక్షన్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రారంభమైంది జిల్లాలో…

ఉద్యోగులు బకాయిలు కట్టకపోతే కరెంట్‌ కట్‌

May 3,2024 | 10:50

అమరావతి : విద్యుత్‌ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్‌లకు కరెంట్‌ కట్‌ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న…

ఉద్యోగులకు కత్తిమీద సాము

May 2,2024 | 02:52

 లెక్కింపు కేంద్రం వద్దకు వెళ్లే వరకు విధులు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న జరగనున్న పోలింగ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా…

Google : గూగుల్‌లో నిరసనగళం

Apr 19,2024 | 08:54

ఇజ్రాయిల్‌ ప్రాజెక్టుపై ఆందోళన 28 మంది ఉద్యోగులపై వేటు త్వరలో భారీగా ఉద్వాసనలు..! న్యూయార్క్‌ : ఇరాన్‌, ఇజ్రాయిల్‌ మధ్య యుద్ధ ఆందోళనలు తుదకు కార్పొరేట్‌ సంస్థలను…

హడావుడిగా ఉద్యోగుల బకాయిలు చెల్లింపు

Apr 19,2024 | 02:31

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ఎన్నికల వేళ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలపై ఆర్థికశాఖ దృష్టి సారిస్తోంది. ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా…

బిఎస్‌ఎన్‌ఎల్‌ను నీరుగార్చే కుట్ర

Apr 16,2024 | 20:35

 ఉద్యోగుల ధర్నా ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ :  బిఎస్‌ఎన్‌ఎల్‌ను నీరుగార్చేందుకు కేంద్రం ప్రభుత్వం కుట్ర చేస్తోందని, సంస్థను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌…