Exams

  • Home
  • రాష్ట్రంలో 18 నుంచి పదవ తరగతి పరీక్షలు

Exams

రాష్ట్రంలో 18 నుంచి పదవ తరగతి పరీక్షలు

Mar 14,2024 | 10:38

హైదరాబాద్‌ :పదో తరగతి పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుతించేందుకు ఎస్సెస్సీ బోర్డు నిర్ణయించింది. ఇంతకు మించి లేటుగా వస్తే మాత్రం పరీక్ష కేంద్రంలోకి…

ఎపి సెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు 

Mar 7,2024 | 09:34

14 వరకు అవకాశం ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఎపిసెట్‌ 2024) దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు పొడిగించినట్లు…

TSPSC : తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలు ఇవే..

Mar 6,2024 | 17:50

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 9న…

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ కీ విడుదల

Feb 26,2024 | 18:05

ప్రజాశక్తి-అమరావతి: 897 గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 25న రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబందించిన ప్రాథమిక…

ఏపీలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-2 పరీక్షలు

Feb 25,2024 | 15:30

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం నిర్వహించిన గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,327 కేంద్రాల్లో పరీక్షలను సీసీ కెమెరాల బందోబస్తు మధ్య నిర్వహించారు. ఏపీపీఎస్‌సీ…

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్ష

Feb 25,2024 | 12:05

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రూప్‌ 2 పరీక్షలకు అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీపడుతున్నారు. ఆదివారం తాడేపల్లి సమీపంలోని కేఎల్‌…

పరీక్ష తేదీలను మార్చండి.. ఎస్‌బీఐకి ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ

Feb 19,2024 | 16:57

ప్రజాశక్తి- అమరావతి: క్లర్క్‌ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్ష తేదీల్లో మార్పు చేయాలని కోరుతూ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాశారు.…

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల- మే 13 నుంచి ఇఎపిసెట్‌

Feb 14,2024 | 21:01

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రానున్న విద్యా సంవత్సరం…

టెన్త్‌ ప్రజ్ఞా వికాసం పరీక్షను విజయవంతం:ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌

Feb 11,2024 | 15:56

 ప్రజాశక్తి- రాయదుర్గం(అనంతపురం) :రాయదుర్గంలో ఫిబ్రవరి 11 తేదీన పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రజ్ఞ వికాసం మోడల్‌ టెస్టు పరీక్షలు విజయవంతంగా ముగిశాయనిఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ నాయకులు తెలిపారు.…