extension

  • Home
  • ఎరువు సబ్సిడీ పెంపు

extension

ఎరువు సబ్సిడీ పెంపు

Jan 1,2025 | 23:56

ఫసల్‌ బీమా యోజన పొడిగింపు కేంద్ర మంత్రి వర్గం నిర్ణయాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు…

ఆప్కాబ్‌, డిసిసిబిల్లో పర్సన్‌ ఇన్‌ఛార్జుల పాలన పొడిగింపు

Dec 21,2024 | 23:28

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ (ఆప్కాబ్‌)లో ప్రత్యేక అధికారి (పర్సన్‌ ఇన్‌ఛార్జి) పాలన మరో ఆరు నెలలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ…

ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

Nov 29,2024 | 00:12

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫీజు గడువును ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది. ఈ నెల 21వ తేదీతో ముగిసిన గడువును డిసెంబరు 5…

వక్ఫ్‌ బోర్డు బిల్లుపై జెపిసి కాల పరిమితి పొడిగింపు

Nov 28,2024 | 23:12

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) కాల పరిమితి 2025 బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు వరకు పొడిగించారు.…

మద్యం షాపుల దరఖాస్తుకు గడువు పెంపు : ఎక్సైజ్‌ సిఐ నాగేశ్వరరావు

Oct 9,2024 | 12:33

ప్రజాశక్తి – ఆలమూరు (కోనసీమ) : మద్యం షాపుల దరఖాస్తు స్వీకరణ గడువు ఈ నెల 11 వరకు పొడిగించినట్లు ఆలమూరు ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఐ.డి.నాగేశ్వరరావు…

E-Crop – ఏపీలో ఈ-క్రాప్‌ నమోదు గడువు పెంపు

Sep 15,2024 | 14:10

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : ఏపీలో ఖరీఫ్‌ సీజన్‌ పంటలకు ఈ-క్రాప్‌ నమోదు గడువును ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఈనెల 15 వరకు గడువు విధించగా, తాజాగా ఈనెల…

ఎపి వర్కింగ్‌ జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీం పొడిగింపు : హిమాన్షు శుక్లా, డైరెక్టర్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ

Jul 13,2024 | 15:43

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్‌ జర్నలిస్టు హెల్త్‌ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ … జిఒ యం.యస్‌ నెం. 82 ను జారీ…

working journalists హెల్త్‌ స్కీం పొడిగింపునకు ప్రభుత్వం ఆమోదం

Jul 12,2024 | 16:30

అమరావతి : వర్కింగ్‌ జర్నలిస్టుల హెల్త్‌ స్కీం పొడిగింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సమాచార శాఖ ప్రతిపాదనలు పంపించిందని, వైద్య…

ఆధార్‌ – రేషన్‌ కార్డు అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు

Jun 12,2024 | 14:33

అమరావతి : ఆధార్‌ – రేషన్‌ కార్డును లింక్‌ చేయనివారికి కేంద్రం మరో అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2024 జూన్‌…