Fire Accident

  • Home
  • వెల్డింగ్‌ చేస్తుండగా పేలిన గ్యాస్‌ ట్యాంకర్‌.. ఇద్దరు మృతి

Fire Accident

వెల్డింగ్‌ చేస్తుండగా పేలిన గ్యాస్‌ ట్యాంకర్‌.. ఇద్దరు మృతి

Apr 1,2024 | 19:59

ప్రజాశక్తి – శంఖవరం(కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శివారులో గ్యాస్‌ ట్యాంకర్‌ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరమ్మతుల్లో భాగంగా…

అగ్నిప్రమాదం – రెండు పాన్‌ షాపులు దగ్ధం

Apr 1,2024 | 09:42

విజయనగరం : అగ్నిప్రమాదం జరిగి రెండు పాన్‌ షాపులు పూర్తిగా దగ్ధమైన ఘటన ఆదివారం అర్థరాత్రి విజయనగరంలో జరిగింది. నిన్న అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మెరకముడిదాం మండలం…

అగ్నీ ప్రమాద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

Mar 28,2024 | 15:45

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : లంకాపట్నం వడ్ల పోలమాంబ గుడి సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్‌ బంగారు…

బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

Mar 28,2024 | 09:35

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బిస్కెట్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న కాటేదాన్ ప్రాంతంలో ఈ పరిశ్రమలో తెల్లవారుజామున…

పామాయిల్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం – రూ.35 లక్షల ఆస్తి నష్టం

Mar 27,2024 | 22:38

ప్రజాశక్తి – రాజానగరం (తూర్పు గోదావరి) :తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో సుమా రిఫైనరీస్‌లో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యాజమాన్యం వివరాల మేరకు..…

విజయవాడ కానూరులోని కర్మాగారంలో అగ్ని ప్రమాదం

Mar 26,2024 | 10:44

కానూరు (విజయవాడ) : విజయవాడ నగర శివారు కానూరులో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ ఆటోనగర్‌లోని ఆయిల్‌ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు…

మహాకాలేశ్వర్‌ ఆలయంలో అగ్నిప్రమాదం

Mar 26,2024 | 00:39

 14 మందికి గాయాలు భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాలేశ్వర్‌ ఆలయంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పూజారులతో సహా 14 మంది…

ఉజ్జయినీ ఆలయంలో అగ్నిప్రమాదం – ఆరుగురి పరిస్థితి విషమం

Mar 25,2024 | 11:08

మధ్యప్రదేశ్‌ : హోలీ పండుగ వేళ … మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. వారిలో ప్రధాన పూజారి…

Delhi: ఢిల్లీలో అగ్నిప్రమాదం : నలుగురు మృతి

Mar 14,2024 | 15:23

న్యూఢిల్లీ : ఢిల్లీలోని షహ్దారాలోగల శాస్త్రినగర్‌ ప్రాంతంలోని ఒక భవనంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతోపాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులను…