వెల్డింగ్ చేస్తుండగా పేలిన గ్యాస్ ట్యాంకర్.. ఇద్దరు మృతి
ప్రజాశక్తి – శంఖవరం(కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శివారులో గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరమ్మతుల్లో భాగంగా…
ప్రజాశక్తి – శంఖవరం(కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శివారులో గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరమ్మతుల్లో భాగంగా…
విజయనగరం : అగ్నిప్రమాదం జరిగి రెండు పాన్ షాపులు పూర్తిగా దగ్ధమైన ఘటన ఆదివారం అర్థరాత్రి విజయనగరంలో జరిగింది. నిన్న అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మెరకముడిదాం మండలం…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : లంకాపట్నం వడ్ల పోలమాంబ గుడి సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్ బంగారు…
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బిస్కెట్ తయారీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న కాటేదాన్ ప్రాంతంలో ఈ పరిశ్రమలో తెల్లవారుజామున…
ప్రజాశక్తి – రాజానగరం (తూర్పు గోదావరి) :తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో సుమా రిఫైనరీస్లో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యాజమాన్యం వివరాల మేరకు..…
కానూరు (విజయవాడ) : విజయవాడ నగర శివారు కానూరులో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. న్యూ ఆటోనగర్లోని ఆయిల్ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు…
14 మందికి గాయాలు భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాలేశ్వర్ ఆలయంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పూజారులతో సహా 14 మంది…
మధ్యప్రదేశ్ : హోలీ పండుగ వేళ … మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. వారిలో ప్రధాన పూజారి…
న్యూఢిల్లీ : ఢిల్లీలోని షహ్దారాలోగల శాస్త్రినగర్ ప్రాంతంలోని ఒక భవనంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతోపాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతులను…