Five

  • Home
  • ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి

Five

ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి

Apr 2,2024 | 09:05

చిత్రకూట్‌ (ఉత్తరప్రదేశ్‌) : చిత్రకూట్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షాను డంపర్‌ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో…

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఐదుగురు మృతి

Mar 22,2024 | 12:31

రాజస్థాన్‌ : గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన ఘటన రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌ శివారులో జరిగింది. పోలీసుల కథనం మేరకు ……

జనగామలో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం – ఐదుగరు విద్యార్థినిలకు అస్వస్థత

Mar 22,2024 | 08:41

జనగామ : జనగామ జిల్లాలో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. గురువారం జనగామ జిల్లా పెంబర్తి లోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలో చదువుతున్న ఐదుగురు…

లారీని ఢీకొన్న కారు – నవ దంపతులు సహా ఐదుగురు దుర్మరణం

Mar 6,2024 | 20:55

– మృతులు హైదరాబాద్‌ వాసులు ప్రజాశక్తి- ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా) :నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు సహా ఐదుగురు దుర్మరణం చెందారు.…

వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు మృతి

Mar 4,2024 | 08:12

కొత్తకోట (వనపర్తి) : వనపర్తి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకలోని బళ్లారి నుంచి 12మంది హైదరాబాద్‌కు వెళుతుండగా, దాదాపు తెల్లవారుజామున 3…

బ్రిడ్జిపై సైకిళ్లను ఢీకొట్టిన కారు – ఐదుగురు విద్యార్థులకు గాయాలు

Mar 2,2024 | 12:37

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ (తూర్పు గోదావరి) : పాఠశాల విద్యార్థుల సైకిళ్లను కారు ఢీకొట్టడంతో నలుగురు విద్యార్థులకు గాయాలవ్వగా, ఒకరికి తీవ్రగాయాలైన ఘటన శనివారం ఉదయం గోదావరి కాటన్‌…

న్యూయార్క్‌లో కాల్పులు : ఒకరి మృతి : ఐదుగురికి తీవ్రగాయాలు

Feb 14,2024 | 10:33

న్యూయార్క్‌ : అమెరికాలో తుపాకీ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా న్యూయార్క్‌లోని బ్రూనక్స్‌ ప్రాంతంలోని ఒక సబ్‌వే స్టేషన్‌ వద్ద సోమవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి…

మధురలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు సజీవదహనం

Feb 12,2024 | 12:19

మధుర (ఉత్తరప్రదేశ్‌) : ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం రాత్రి జరిగింది. మధురలోని మహావన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి మైల్‌ స్టోన్‌…

వేర్వేరు చోట్ల నీట మునిగి ఐదుగురు మృతి

Feb 12,2024 | 10:15

ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రంలో ఆదివారం జరిగిన రెండు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి…