‘ఫ్రై” డే- జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగ మండుతుండటంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో 43 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగ మండుతుండటంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో 43 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.…
యుఏఈ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఒమన్లో కురిసిన ఎడతెరిపిలేని వానలకు 18మంది మృతి చెందారు. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు…
రష్యా : రష్యాను వరద ముంచెత్తింది. ఓరెన్బర్గ్ ప్రాంతంలో ఆనకట్ట తెగిపోవడంతో భారీగా వరదలు పోటెత్తాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. వరదలో చిక్కుకున్న సుమారు 4…
అప్రమత్తంగా ఉండండి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఎండలు తీవ్రమయ్యాయి. గురువారం పలు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా…
26మంది మృతి, 11మంది గల్లంతు జకార్తా : ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో కుండపోత వర్షాలతో ఆకస్మికంగా సంభవించిన వరదలు, మట్టిపెళ్లలు విరిగిపడిన సంఘటనల్లో 26మంది మరణించగా, మరో…
కాంగో : కాంగోను భారీ వరదలు ముంచెత్తాయి. మంగళవారం కాసారు సెంట్రల్ ప్రావిన్స్లో వరదల ఉధృతికి 22 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాంగోలో భారీ…
చెన్నయ్ : తమిళనాడులో వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాఫ్టర్లను వినియోగిస్తున్నారు. తూతుకూడి జిల్లాలోని శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్లో చిక్కుకుపోయిన 800 మందిని రక్షించేందుకు…
ఆస్ట్రేలియా : జాస్పర్ తుపాను కారణంగా … ఆస్ట్రేలియాలోని ఉత్తర క్వీన్స్లాండ్ జలదిగ్బంధమయ్యింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని…
అగమ్యగోచరంగా కొల్లేరు ప్రాంత గ్రామాల్లో దాళ్వా సాగు ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి : కొల్లేరుకు ఆనుకుని ఉన్న గ్రామాల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మిచౌంగ్ తుపానుతో కురిసిన…